మెదక్

గజ్వేల్ లో నేడు బీజేపీ, టీడీపీ బహిరంగ సభ..

మెదక్: జిల్లాలోని గజ్వేల్ లో నేడు బీజేపీ, టీడీపీ బహిరంగ సభ నిర్వహించనుంది.

గజ్వేల్ లో రేపు బీజేపీ, టీడీపీ బహిరంగ సభ..

మెదక్ : మంగళవారం బీజేపీ, టీడీపీ పార్టీలు బహిరంగ సభ నిర్వహించనుంది.

బిడ్డను చంపిన కసాయి తండ్రి

మెదక్‌ జిల్లాల్లో కన్నతండ్రే ఓ చిన్నారి పట్ల కసాయిగా మారాడు. మళ్లీ ఆడపిల్లే పుట్టిందన్న కోపంతో చిన్నారని కొట్టి చంపాడు. పటాన్‌చెరు గౌతమ్‌నగర్‌లో ఉండే ధన్‌రాజ్‌కు ఇద్దరు …

డీఎస్సీ నోటిఫికేషన్‌ లేనట్లేనా?

మెదక్‌:సర్కార్‌ నిరుద్యోగులతో ఆటలాడుకుంటోంది. ఉద్యోగాల భర్తీలో వివిధ కారణాలను చూపుతూ గడిపిన ప్రభుత్వం… ఇప్పుడు రేషనలైజేషన్‌ పేరిట డీఎస్సీకి మంగళం పాడే యోచనలో ఉన్నట్టు తెలిసింది. దీంతో …

మామతో సంబంధం…భర్తకు చిత్రహింసలు

మెదక్, సెప్టెంబర్ 9 : మామతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ భర్తను చిత్రహింసలకు గురిచేసింది. జిల్లాలోని మనూరు మండలం గోరంచకు చెందిన బసమ్మకు రాజుతో …

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

మెదక్‌, సెప్టెంబరు 8 : కొండపాక మండలం కుకునూరుపల్లి దగ్గర జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. రెండు కార్లు ఢీకొనడం వల్ల ఈ …

నోరు పారేసుకున్న హరీష్…

మెదక్ : సామాన్యులకు అండగా ఉండాల్సిన పాలకులు నోరుపారేసుకుంటున్నారు. ఆదుకోండి మహా ప్రభూ అని దీనంగా వేడుకుంటుంటే.. ఛీ పొమ్మంటూ చీదరించుకుంటున్నారు. సమస్యలు పరిష్కరించండి అంటూ వినతిపత్రం …

మెదక్‌ జిల్లాలో మహిళ ఆత్మహత్య

 మెదక్‌, ఆగస్టు 20 : పాపన్నపేట మండలం కుర్తివాడలో లావణ్య అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతురాలి భర్త, అత్త, మామ పరారయ్యారు. లావణ్య ఆత్మహత్యకు …

మెదక్ : సిద్దిపేటలో ఏబీవీపీ ఆధ్వర్యంలో భిక్షాటన

మెదక్‌ , ఆగస్టు 18 : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలంటూ మంగళవారం సిద్ధిపేటలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి …

మెదక్: కోతుల దాడిలో వ్యక్తికి గాయాలు.

నర్సాపూర్‌: బైక్‌పై వెల్తున్న ఓ వ్యక్తిపై కోతులు అకస్మాత్తుగా దాడి చేయడంతో గాయాలకు గురైన ఘటన శనివారం జరిగింది. నర్సాపూర్‌కు చెందిన హుస్సేన్‌ అనే వ్యక్తి మండలంలోని …