సదాశివ పేట:విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన మండలం లోని వెల్టురి గ్రామంలో చోటుచేసుకుంది.పొలం వద్ద ట్రాన్స్పార్మర్ రిపేరుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు …
మెదక్: బీసీ ఉపాధ్యాయుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా మెదక్ జిల్లాకు చెందిన వామన్రావు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షమ సంఘ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నియమాక …
సిద్దిపేట:ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్.ఆర్డబ్ల్యూఎన్,ఇంజినీరింగ్ శాఖల మినిస్టీరియల్ ఎంప్లాయిన్ అసోసియేషన్ జిల్లాస్థాయి సమావేశం ఈ నెల 9వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డిలోని గ్రామీణ నీటి సరఫరా …
నారాయణఖేడ్:ఖేడ్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,నాబార్డు, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా మహిళలకు ఇస్తున్న కుట్టు శిక్షణను పూర్తి చేసుకున్న మూడో బ్యాచ్కు ఈ నెల 13న శిక్షణ …
సంగారెడ్డి:సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్తో శుక్రవారం చలో కలెక్టరేట్ అని చెప్పుతు మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సమ్మ ఓ ప్రకటనలో తెలిపారు.మధ్యాహ్న భోజన …
సంగారెడ్డి మున్సిపాలిటీ:2012-13 విద్యాసంవత్సరానికి బెస్ట్ అవెలబుల్ పాఠశాలలో ఐదో తరగతిలో చేరికకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రాజు చెప్పారు. నాలుగో తరగతి ఉత్తీర్ణులై …
సంగారెడ్డి మున్సిపాలిటీ: సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి రెండో నెల 12వ తేది వరకు దరఖాస్తుల చేసుకోవచ్చు అని గడువు పొడిగించినట్లు కన్వీనర్ సదర్శన్ పేర్కొన్నారు. …
సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లా ముదిరాజ్ల మహాసభ ఈ నెల 8న తొగుట మండలంలోని కొటి లింగాల ఆశ్రమంలో మహాసభ నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షుడు టి. …