రంగారెడ్డి

యాచారం లో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పిఎంఈజిపి) అవగాహన సదస్సు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై15(జనంసాక్షి):-యాచారం  మండల పరిషత్ కార్యాలయంలో నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా పరిశ్రమల కేంద్రం రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పిఎంఈజిపి) …

ఎంపీ అరవింద్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

యాచారం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, బిజెపి నాయకులు శ్రీనివాస్ గుప్త రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై    (జనంసాక్షి):- ఎంపీ ధర్మపురి అరవింద్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని   …

పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న దళిత బంధు పథకం

– ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి జులై    ( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రానికి చెందినటువంటి పరిగి శ్రీను కు దళిత …

ఆశ కార్యకర్తల సేవలు మరువలేనివి

కుల్కచర్లలో ఆశ వర్కర్లకు యూనిఫామ్, చీరలు పంపిణీ  – ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి , జూలై 15(జనం సాక్షి): కరోనా నివారణలో ఆశ కార్యకర్తల సేవలు …

పేద ప్రజలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు

 ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి జులై 15( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్ర పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి పెంటల చెన్నయ్య ఇటీవల …

జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కి మద్దతు తెలిపిన టీఆర్ఎస్ యువ నాయకులు వడ్ల నందు

మోమిన్ పేట జూలై 15( జనం సాక్షి) c జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కి మద్దతు తెలిపిన టిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు …

లక్షల ఎకరాల్లో మునిగిన పంట

ఇసుకమేటలతో పాటు..నీటి నిల్వతో కుళ్లిన మొక్కలు రంగంలోకి దిగని వ్యవసాయ శాఖ అధికారులు సాయం కోసం అన్నదాతల ఎదురుచూపు   హైదరాబాద్‌,జూలై15(జనంసాక్షి):భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల …

రోడ్డు పైన ఏర్పడిన గుంతల వద్ద ప్రమాదం జరగకుండా బారికేడ్ ఏర్పాటు చేసిన చేవెళ్ల ట్రాఫిక్ సిఐ గురువయ్యగౌడ్.

,14 (జనం సాక్షి) : ఏడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు  రోడ్డు మీద  ప్రమాదకరంగా మారిన గుంతలు  ఏర్పడినవి ఈ గుంతల వలన వాహన దారులకి  …

పత్తిపంటను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి జావిద్

జనంసాక్షి/ మండలంలో రైతులు వానాకాలంలో వేసినటువంటి పంటలను గురువారం నాడు మండల వ్యవసాయ అధికారి జావీద్ పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా పత్తి పంటలను పరిశీలించడం జరిగింది.ఈ …

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

ఎంపీపీ సత్యహరిశ్చంద్ర – ఆశ్రమ బాలుర పాఠశాల విద్యార్థులకు బెడ్ షీట్స్,నోట్ బుక్స్ పంపిణీ జూలై 14(జనం సాక్షి): విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని …