రంగారెడ్డి

జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కి మద్దతు తెలిపిన టీఆర్ఎస్ యువ నాయకులు వడ్ల నందు

మోమిన్ పేట జూలై 15( జనం సాక్షి) c జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కి మద్దతు తెలిపిన టిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు …

లక్షల ఎకరాల్లో మునిగిన పంట

ఇసుకమేటలతో పాటు..నీటి నిల్వతో కుళ్లిన మొక్కలు రంగంలోకి దిగని వ్యవసాయ శాఖ అధికారులు సాయం కోసం అన్నదాతల ఎదురుచూపు   హైదరాబాద్‌,జూలై15(జనంసాక్షి):భారీ వర్షాలు, వరదలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల …

రోడ్డు పైన ఏర్పడిన గుంతల వద్ద ప్రమాదం జరగకుండా బారికేడ్ ఏర్పాటు చేసిన చేవెళ్ల ట్రాఫిక్ సిఐ గురువయ్యగౌడ్.

,14 (జనం సాక్షి) : ఏడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు  రోడ్డు మీద  ప్రమాదకరంగా మారిన గుంతలు  ఏర్పడినవి ఈ గుంతల వలన వాహన దారులకి  …

పత్తిపంటను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారి జావిద్

జనంసాక్షి/ మండలంలో రైతులు వానాకాలంలో వేసినటువంటి పంటలను గురువారం నాడు మండల వ్యవసాయ అధికారి జావీద్ పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా పత్తి పంటలను పరిశీలించడం జరిగింది.ఈ …

విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి

ఎంపీపీ సత్యహరిశ్చంద్ర – ఆశ్రమ బాలుర పాఠశాల విద్యార్థులకు బెడ్ షీట్స్,నోట్ బుక్స్ పంపిణీ జూలై 14(జనం సాక్షి): విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని …

మంత్రిని కలిసిన పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్

– జనంసాక్షి రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖామంత్రి చామకూర మల్లారెడ్డి అమెరికా పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకుని స్వదేశానికి విచ్చేసిన సందర్బంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ …

బోనాలకు “పీర్జాదిగూడ” ముస్తాబు

జులై 24న అంగరంగ వైభవంగా జాతర అన్ని ఏర్పాట్లు చేస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ జనంసాక్షి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక బోనాల జాతరకు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ …

మంత్రిని సన్మానించిన కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి

– జనంసాక్షి విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకొని స్వరాష్ట్రానికి చేరుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిని పీర్జాదిగూడ 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి …

మహనీయులు చూపిన సన్మార్గంలో నడుచుకోవాలి.

జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్. తాండూరు జులై 14(జనంసాక్షి)మహనీయులు చూపిన సన్మార్గంలో నడుచుకుం దామని వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ …

నా దృష్టిలో మొట్ట మొదటి గురువులు తల్లిదండ్రులు.

బాలాజీ నర్సింగ్ హోం వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్. జులై 14(జనంసాక్షి) మనిషి పుట్టి నప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ ప్రతిక్షణంలోనూ అతను ఏదో కొత్త …