రంగారెడ్డి

జిల్లాస్థాయిలో విలీన ఉపాధ్యాయుల సమావేశం.

మాచారెడ్డి జనం సాక్షి.. ఎన్జీవోఎస్ కాలనీలో ప్రాథమిక పాఠశాలలో శనివారం రోజున విలీన ఉపాధ్యాయుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మాట్లాడుతూ విలీన …

నిర్దేశించిన లక్ష్యం మేరకు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి

ఎంపీడీవో విజయలక్ష్మి హరితహారం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ ఒకటో వార్డు లో యూజీడీ పనులు ప్రారంభం రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూలై16(జనంసాక్షి):- యాచారం …

మరోమారు కరోనా బారినపడ్డ మంత్రి గంగుల

హైదరాబాద్‌,జూలై16(జనం సాక్షి ): రాష్ట్ర బీసీ,పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కరోనా బారినపడ్డారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లో …

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎంపీపీ

జూలై16జనం సాక్షి  మండలంలోని మనుబోతులగడ్డ గ్రామం లో మిట్టే పల్లి యాకయ్య తల్లి మృతి చెందగా మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి మృత దేహానికి నివాళులు అర్పించారు అలాగేమనుబోతులగడ్డ …

ప్రతి జిల్లాకో మెడికల్‌ కళాశాల

ఇక విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అసంక్రమిత వ్యాధుల స్క్రీన్‌ చేసిన ఏకైక రాష్ట్రం మనదే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌,జూలై16(జనం సాక్షి ): ప్రతి …

యాచారం లో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పిఎంఈజిపి) అవగాహన సదస్సు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై15(జనంసాక్షి):-యాచారం  మండల పరిషత్ కార్యాలయంలో నిరుద్యోగ యువతీ యువకులకు జిల్లా పరిశ్రమల కేంద్రం రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పిఎంఈజిపి) …

ఎంపీ అరవింద్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

యాచారం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, బిజెపి నాయకులు శ్రీనివాస్ గుప్త రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై    (జనంసాక్షి):- ఎంపీ ధర్మపురి అరవింద్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని   …

పేద ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న దళిత బంధు పథకం

– ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి జులై    ( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రానికి చెందినటువంటి పరిగి శ్రీను కు దళిత …

ఆశ కార్యకర్తల సేవలు మరువలేనివి

కుల్కచర్లలో ఆశ వర్కర్లకు యూనిఫామ్, చీరలు పంపిణీ  – ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి , జూలై 15(జనం సాక్షి): కరోనా నివారణలో ఆశ కార్యకర్తల సేవలు …

పేద ప్రజలకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు

 ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి జులై 15( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్ర పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి పెంటల చెన్నయ్య ఇటీవల …