రంగారెడ్డి

పాత జ్ఞాపకాలు ఎప్పటికీ మధురస్మృతులే.., పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.., 30 ఏళ్ల తర్వాత కలుసుకున్న 90 మంది పూర్వ విద్యార్థులు.

జులై 17(జనంసాక్షి) చేవెళ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1991-92లో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం చేవెళ్లలోని ఓ గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. నాటి …

కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీల నుండి భారీ చేరికలు*

ఈరోజు తుర్కపల్లి మండలంలోని గంధమల్ల,దయ్యబండా తండా, మాదాపూర్ గ్రామాల నుండి వివిధ పార్టీల నుండి సుమారుగా 3 వందల మంది కార్యకర్తలు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ …

*వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిని కలిసిన పెద్దేముల్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ నాయకులు*

జనంసాక్షి జూలై: వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డిని ఆదివారం పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్దేముల్ …

గ్రామాల్లో పరిష్కరించబడని సమస్యలెన్నో

మొండి గౌరెల్లి గ్రామంలోని 5 వార్డులో తిరిగి ప్రజల  సమస్యలు తెలుసుకున్న బిఎస్పీ  నాయకులు రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై     (జనంసాక్షి): గ్రామాల అభివృద్ధికై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన …

కార్యకర్తల కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై(జనంసాక్షి):-మంచాల మండలం నోముల గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉపసర్పంచ్ పల్లాటి గోపయ్య  …

జిల్లాస్థాయిలో విలీన ఉపాధ్యాయుల సమావేశం.

మాచారెడ్డి జనం సాక్షి.. ఎన్జీవోఎస్ కాలనీలో ప్రాథమిక పాఠశాలలో శనివారం రోజున విలీన ఉపాధ్యాయుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మాట్లాడుతూ విలీన …

నిర్దేశించిన లక్ష్యం మేరకు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి

ఎంపీడీవో విజయలక్ష్మి హరితహారం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ ఒకటో వార్డు లో యూజీడీ పనులు ప్రారంభం రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూలై16(జనంసాక్షి):- యాచారం …

మరోమారు కరోనా బారినపడ్డ మంత్రి గంగుల

హైదరాబాద్‌,జూలై16(జనం సాక్షి ): రాష్ట్ర బీసీ,పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కరోనా బారినపడ్డారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్‌లో …

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎంపీపీ

జూలై16జనం సాక్షి  మండలంలోని మనుబోతులగడ్డ గ్రామం లో మిట్టే పల్లి యాకయ్య తల్లి మృతి చెందగా మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి మృత దేహానికి నివాళులు అర్పించారు అలాగేమనుబోతులగడ్డ …

ప్రతి జిల్లాకో మెడికల్‌ కళాశాల

ఇక విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అసంక్రమిత వ్యాధుల స్క్రీన్‌ చేసిన ఏకైక రాష్ట్రం మనదే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌,జూలై16(జనం సాక్షి ): ప్రతి …