వరంగల్

ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

వరంగల్‌,(జనంసాక్షి): వరంగల్‌ రూరల్‌ ఎస్పీ ఎదేట ముగ్గురు మావోయిస్టులు లొంగాపోయారు. లొంగిపోయిన వారిలో దస్రం శ్రీనివాస్‌, శ్రీపతి, లక్ష్మీ, పడిగెజోగి అలియాస్‌ స్వర్ణలు ఉన్నారు. లొంగిపోయిన వారిని …

ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

వరంగల్‌,(జనంసాక్షి): పెద్దలు పెళ్లికి నిరాకరించారని ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హన్మకొండలోని హంటర్‌రోడ్‌లో చోటు చేసుకుంది. ప్రేమజంట ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ప్రేమజంట …

సర్పంచ్‌ పదవికి వేలం: కేసు నమోదు

వరంగల్‌,(జంనసాక్షి): జిల్లాలోని చెన్నారావుపేట మండలం అక్కలచేడు గ్రామ పంచాయితీ సర్పంచ్‌ పదవికి వేలంపాట నిర్వహించారు. గ్రామానికి చెందిన లలిత రూ. 5 లక్షలకు పదవిని కైవసం చేసుకున్నారు. …

రైలు నుంచి జారీ పడి మహిళ మృతి

వరంగల్‌,(జనంసాక్షి): సంగెం మండలం ఏలూకూరురంగంపేటలో గత అర్ధరాత్రి వేగంగా ప్రయాణిస్తున్న రైలు నుంచి ఓ మహిళ ప్రమాదవశాస్తు జానీ పడి మరణించింది. దీంతో తోటి ప్రయాణికులు రైల్వే …

రేపు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల : రమాకాంత్‌రెడ్డి

వరంగల్‌,(జనంసాక్షి): రేపు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల నోటిఫికేషన్లను జిల్లా కలెక్టర్‌ విడుదల చేస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 9 నుంచి 13 …

ఆకస్మికంగా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్‌

వరంగల్‌,(జనంసాక్షి): హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని జిల్లా కలెక్టర్‌ అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది ముందస్తుగా రిజిష్టర్‌లో సంతకాలు చేయటం పట్ల కలెక్టర్‌ ఆగ్రహం …

సమస్యాత్మక గ్రామాల గుర్తింపు

వరంగల్‌,(జనంసాక్షి): పంచాయితీ ఎన్నికల సందర్భంగా వరంగల్‌ జిల్లా డోర్నకల్‌ నియోజకవర్గంలోని సమస్యాత్మక గ్రామాలను పోలీసులు గుర్తించారు. మొత్తం 23 గ్రామాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా మరో గ్రామాలు సమస్యాత్మక …

కాజీపేట చేరుకున్న చంద్రబాబు

వరంగల్‌,(జనంసాక్షి): టీడీపీ అధినేత చంద్రబాబు కాజీపేట చేరుకున్నారు. కాజీపేటలో ఉర్పాటు చేసిన టీడీపీ ప్రాంతీయ సదస్సులో బాబు పాల్గొననున్నారు. పంచాయితీ ఎన్నికలపై నేతలకు , కార్యకర్తలకు బాబు …

9 నుంచి నిట్‌ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

వరంగల్‌,(జనంసాక్షి): నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌) ల్లో బీటెక్‌ మెదటి సంవత్సరం సీటు సాధించిన అభ్యర్థులు సర్టిఫికెట్లు పరిశీలించేందుకు వరంగల్‌ నిట్‌లో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు …

నక్సలైట్లని అదుపులోకి తీసుకున్న పోలీసులు

వరంగల్‌,(జనంసాక్షి): వరంగల్‌ జిల్లా పరకాల మండలం ముత్యాలపల్లిలో నలుగురు ప్రజాప్రతిఘటన నక్సలైట్లని పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే నక్సలైట్లని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ధ్రృవీకరించలేదు.