వరంగల్

ఎన్‌కౌంటర్‌లో మృతుల గుర్తింపు

వరంగల్‌ : ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతులను పోలీసులు గుర్తించారు. ఈ ఎన్‌ కౌంటర్‌లో వరంగల్‌ జిల్లా ఏటూరునాగారంకు చెందిన ఇద్దరు ఉన్నట్లు …

చలివేంద్రం ఏర్పాటు

దంతాలపల్లి: మండలంలోని పడమటిగూడెం గ్రామంలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏటా ఏర్పాటు చేసే చలివేంద్రాల ద్వారా ప్రజలకు వేసవిలో దహార్తిని తీరుస్తున్నామనే …

రఘునాథపల్లిలో ఎలుగుబంట్ల సంచారం

వరంగల్‌: జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్‌, సతీషాపూర్‌, మాదారంలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎలుగుబంట్ల సంచారంపై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు.

తల్లిని హతమార్చిన తనయుడు

– తండ్రి పరిస్థితి విషమం వరంగల్‌ : జిల్లాలోని ఖానాపురం మండలం బుధరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులపై ఓ కసాయి కొడుకు కత్తితో దాడి చేశాడు. …

అధికారంలోకి వస్తాం.. తెలంగాణ ఇస్తాం…!

ఎన్నికలు ఎప్పుడొచ్చినాతాము అధికారంలోకి రావడం, వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు స్పష్టం చేశారు. అలా గని ఏమాత్రం …

ఎంజీఎంలో జూనియర్‌ వైద్యుల ఆందోళన

వరంగల్‌: ఎంజీఎంలో జూనియర్‌ వైద్యులు ఆందోళనకు దిగారు. 5 నెలలుగా శిక్షణ భృతి చెల్లించలేదంటూ విధులు బహిష్కరించి వైద్యులు నిరసన చేపట్టారు. తమకు న్యాయం జరిగేంతవరకూ ఆందోళన …

మూడు బకెట్ల పేలుడు పదార్థాల స్వాధీనం

భూపాలపల్లి: నాగారం సమీప అడవుల్లో మావోయిస్టులకు సంబంధించిన డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిటోనేటర్‌, మూడు బకెట్ల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

విపక్షాల రాస్తారోకో

రేగొండ: కాంగ్రెస్‌ ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ విపక్షిల ఆధ్వర్యంలో నాయకులు మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని భూపాలపల్లి, …

కేయూ పరిధిలో బంద్‌ వల్ల నేటి పరీక్షలు వాయిదా

వరంగల్‌: విద్యుత్‌ సమస్యలపై విపక్షాల బంద్‌ నేపథ్యంలో నేడు కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో …

ఛార్జీలను పూర్తిగా తగ్గించాలని డిమాండ్‌ చేస్తు బస్సుడిపో ఎదుట బైఠాయింపు

జనగాం:పెంచిన విద్యుత్తు ఛార్జీలను నిరసిస్తూ విపక్షాలు ఇచ్చిన బంద్‌ పిలుపు మేరకు జనగాం బస్సు డిపో ఎదుట వామపక్ష నేతలు బైఠాయించి ఆందోళన చేపట్టి బస్సులను అడ్డుకున్నారు. …