వంద క్వింటాళ్ల బియ్యం పట్టివేత
వరంగల్ : దేవరుప్పల మండలం సీతారాంపురంలో అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల చౌక బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.
వరంగల్ : దేవరుప్పల మండలం సీతారాంపురంలో అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల చౌక బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.
వరంగల్: దేవరుప్పల మండలం సీతారాంపురంలో అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల చౌక బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు.
వరంగల్: కాకతీయ యూనివర్శిటీలో గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెస్ల ప్రవేటికరణను నిరసిస్తూ వారు ఈ రోజు ఉదయం అల్వాహారం బహిష్కరించారు. పిహెచ్డీ విద్యార్ధులు యూనివర్శిటీని మూసివేయించారు.