వరంగల్

వంద క్వింటాళ్ల బియ్యం పట్టివేత

వరంగల్‌ : దేవరుప్పల మండలం సీతారాంపురంలో అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల చౌక బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు.వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

వేసవిలో తాగునీటి కలెక్టర్‌ కార్యాచరణ

కలెక్టరేట్‌, జనంసాక్షి: వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణతోపాటు పారి శుధ్యం మెరుగుపర్చేందుకు కలెక్టర్‌ కార్యాచరణ ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ నెల 9నుంచి 14 వరకు జిల్లాలోని …

వంద క్వింటాళ్ల బియ్యం పట్టివేత

వరంగల్‌: దేవరుప్పల మండలం సీతారాంపురంలో అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల చౌక బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

జేఈఈ పరీక్ష కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు

వరంగల్‌: ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 7న నిర్వహించే జేఈఈ ప్రవేశ పరీక్షకు వరంగల్‌ అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది …

కాకతీయ వర్శిటీలో విద్యార్థుల ఆందోళన

వరంగల్‌: కాకతీయ యూనివర్శిటీలో గురువారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెస్‌ల ప్రవేటికరణను నిరసిస్తూ వారు ఈ రోజు ఉదయం అల్వాహారం బహిష్కరించారు. పిహెచ్‌డీ విద్యార్ధులు యూనివర్శిటీని మూసివేయించారు.

కేయూలో విద్యార్థుల ఆందోళన

వరంగల్‌: కాకతీయ విశ్వవిద్యాలయంలో మెస్‌లో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అల్పాహారం మానివేసి నినాదాలు చేశారు. పరిశోధక విద్యార్థులు విశ్వవిద్యాలయం బంద్‌కు పిలుపునిచ్చారు. వీరికి పలు …

మెస్‌ల ప్రైవేటీకరణపై కొనసాగుతున్న ఆందోళన

వరంగల్‌ : కాకతీయ యూనివర్షిటీలో మెస్‌ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. విద్యార్థుల ఆందోళన రెండు రోజుకు చేరుకుంది. ఈ ఉదయం విద్యార్థులు అల్పాహారం బంద్‌ …

సెల్‌ టవర్‌లో మంటలు

వరంగల్‌ : మహబూబాద్‌ నెహ్రూ సెంటర్‌లో ఓ భనవంపైఉన్న సెల్‌ టవర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల …

ఏసీబీకి చిక్కిన దేవరుప్పుల ఎస్‌ఐ

వరంగల్‌ : దేవరుప్పుల ఎన్‌ఐ హమీద్‌ నిందితుల వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. కేసు మాఫీ విషయమై నిందుతుల నుంచి రూ. 40 …

ఏసీబీకి చిక్కిన దేవరుప్పుల ఎస్‌ఐ

వరంగల్‌ : దేవరుప్పుల ఎన్‌ఐ హమీద్‌ నిందితుల వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. కేసు మాఫీ విషయమై నిందుతుల నుంచి రూ. 40 …