వరంగల్

నిందితుల నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన ఎస్‌ఐ

వరంగల్‌: దేవరుప్పుల ఎస్‌ఐ హమీద్‌ నిందితుల వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. కేసు మాఫీ విషయమై నిందుతుల నుంచి రూ. 40 వేలు …

జాతీయ నేతల విగ్రహాల ధ్వంసం

మగ్దూర్‌ : మండలంలోని అర్జున్‌పట్ల గ్రామంలో అంబేద్కర్‌, జగ్‌జీవన్‌రాం విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. అంబేద్కర్‌ విగ్రహం కుడి చూపుడు వేలు, జగ్‌జీవన్‌రాం విగ్రహం కుడి చేతిని …

భూపాలపల్లి కేటీకే 1వ గనిలో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి.

వరంగల్‌ కోల్‌బెల్టు: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1వ గనిలో సోమవారం మొదటి షిప్టులో పనిచేస్తున్న ఇద్దరు  కార్మికులకు గాయాలయ్యాయి. గనిలోని 1వ సీమ్‌, 1వ డీమ్‌, 36 …

అప్పుల బాదతో ఉరేవేసుకోని కార్మికుని ఆత్మహత్య పై అధికారల విచారణ

శాయంపేట: అప్పుల బాదతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుడు బత్తుల వెంకట మల్లు ఉదంతంపై సోమవారం చేనేత జౌళి శాఖ అసిస్టెంట్‌ డైరెక్టరు రమణమూర్తి అభివృద్ధి …

ప్రగతి సింగారంలోని విద్యుత్తు సబ్‌స్టేషన్‌ ముట్టడి

శాయంపేట: ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను పెంచటాన్ని నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో మండలంలోని ప్రగతి సింగారంలోని విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల తెలుగు యువత …

కాజీపేటలో సీఎం దీష్టిబొమ్మ దగ్ధం

వరంగల్‌ : కరెంట్‌ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరుకు నిరసనగా ఇవాళ కాజీపేటలోతెలంగాణ వాదులు సీఎం కిరణ్‌ దిష్టి బొమ్మ దగ్ధం …

నేటి నుంచి అన్నాహజారే ‘జనతంత్ర యాత్ర’

పంజాబ్‌: యూపీఏ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సామాజిక వేత్త అన్నాహజారే ఇవాళ్టి నుంచి ‘జనతంత్ర యాత్ర’ చేపట్టనున్నారు. ఈ యాత్ర అమృత్‌సర్‌ నుంచి ప్రారంభం కానుంది.

విద్యుత్‌ సమస్యకు 3 నెలల్లో పరిష్కారం చేయాలని మంత్రి తెలిపారు.

వరంగల్‌ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యను 3 నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. సౌరశక్తితో వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని …

విద్యుత్‌ సమస్యకు 3 నెలల్లో పరిష్కారం : మంత్రి సారయ్య

వరంగల్‌ : రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ 3 నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. సౌరశక్తి తో వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని …

సౌర శక్తితో వ్యవసాయం చేసే రైతులకు రాయితీ

వరంగల్‌ : సౌర శక్తితో వ్యవసాయం చేసే రైతులకు రాయితీ కల్పిస్తామని మంత్రి బస్వరాజు సారయ్య తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సమస్యను మూడు నెలల్లోగా పరిష్కరిస్తామని …