వరంగల్

గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌ సందర్భంగా ‘క్రిస్తు కోసం సోదరుల్లు పరుగు’

వరంగల్‌: గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌ సందర్భంగా వరంగల్‌ నగరంలో క్రైస్తవ సోదరులు ‘క్రీస్తు కోసం పరుగు’ కార్యక్రమం నిర్వహించారు. ఖాజీపేట మదర్‌థెరిస్సా విగ్రహం నుంచి సుబేదారి చర్చి వరకు …

విద్యుత్‌ ఛార్జీల తెదేపా మహిళా నేతల దీక్ష

నర్సంపేట: విద్యుత్‌ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని తెదేపా నేతలు చేపట్టిన దీక్షలను మద్దతుగా నర్సంపేటలో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలు రిలే దీక్షలు చేపట్టారు. కరెంటు …

ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం

డోర్నకల్‌: డోర్నకల్‌లో తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. స్థానికి ఎన్టీఆర్‌ విగ్రహానికి మండల పార్టీ అధ్యక్షుడు తాళ్లూరి బాబు పూలమాలలు వేశారు. పట్టణ అధ్యక్షుడు …

సీతారాముల కల్యాణం పోస్టర్‌ విడుదల

భద్రాచలం: భద్రచలం పుణ్యక్షేత్రంలో 19,20వ తేదీల్లో నిర్వహించనున్న సీతారాముల కల్యాణం, శ్రీరామపట్టాభిషేక వేడుకల వేదపండితుల మంత్రోచ్ఛారణల మద్య ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర …

వరంగల్‌ జిల్లాలో యువతీయువకుల ఆత్మహత్యాయత్నం

వరంగల్‌ : వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలో పురుగుల మందు తాగి ఒక యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రేమ పేరుతో ఒక యువకుడు తనను వేధిస్తున్నాడని …

అనుమానితుల ఇంటిపై మృతుడి బంధువుల దాడి

వరంగల్‌: యువకుడిని హత్య చేశారంటూ ఓ ఇంటిపై బంధువులు దాడి చేసిన ఘటన వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం బుదరావుపేటలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు అనుమానితుల …

అనుమానితుల ఇంటిపై మృతుడి బంధువుల దాడి

వరంగల్‌ : యువకుడిని హత్య చేశారంటూ ఓ ఇంటిపై బంధువులు దాడి చేసిన ఘటన వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం బుదరావుపేటలో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు అనుమానితుల …

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

ఖానాపురం: ఖానాపురం మండలం మనుబోతుల గడ్డ గ్రామ శివారులో ఎర్రకుంటలో పడి గ్రామానికి చెందిన యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, ఎస్సై నరేష్‌ కథనం ప్రకారం …

అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలి

దంతాలపల్లి: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తీర్మాణం చేయాలని డిమాండ్‌ చేస్తూ తెరాస ఆధ్వర్యంలో నర్సింహుల పేట మండలం వంతాడపూల స్టేజీ …

మంత్రి జానారెడ్డి దిష్టిబొమ్మ దహనం

శాయం పేట: గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో మంత్రి జానారెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ఆయన దిష్టిబొమ్మను సోమవారం శాయం పేటలో గ్రామపంచాయతీ ఉద్యోగులు దహనం …