వరంగల్

కళ్లకు గంతలు కట్టుకుని నిరసన

నర్సంపేట: నర్సంపేటలో విద్యుత్‌ కోతలను, చార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని రాస్తారోకో చేస్తున్నారు. హైదరాబాదులో వామపక్షాలు నిర్వహిస్తున్న నిరవధిక …

రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి

మంగపేట: మండలంలోని మల్లూరుకు చెందిన వీరగోని సాంబయ్య (40) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం సాంబయ్య కుమారుడు అవినాష్‌ కమలాపురంలో పదోతరగతి పరీక్షలు …

అరెస్టులను నిరసిస్తూ రాస్తారోకో

దంతాలపల్లి: సడక్‌ బందులో పాల్గొన్న ఐకాస, తెలంగాణ వాదుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ నరసింహుల పేట మండలం దంతాలపల్లిలో రాజకీయ ఐకాస, తెరాస ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. …

ఇసుక తవ్వకాలపై అధికారుల దాడి

మన్నెగూడెం, వరంగల్‌: వరంగల్‌ జిల్లా రఘనాథపల్లి మండలం మన్నెగూడెంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇసుక తవ్వకాలపై దాడి చేశారు. ఈ దాడిలో 5 ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం …

నిధుల కేటాయింపులో ప్రభుత్వం విఫలం.

మరిపెడ: ప్రస్తుతం జరుగుతున్న శాసనసభలో దళిత జనాభాకు అనుగుణంగా నిధుల కేటాయింపులో ప్రభుత్వ ఘోరంగా విఫలమైందని కేవీపీఎన్‌ డివిజన్‌ కన్వీనర్‌ అయినాల పరశారాములు విమర్శించారు. కేవీపీఎన్‌ డివిజన్‌ …

ఆధార్‌ కోసం అవస్తలు

మరిపెడ: మండలంలోని అబ్బాయిపాలెం, గాలివారి గూడెం, జయ్యారం, పురుషోత్తమాయి గూడెం, ధర్మారం వీరారం, చిల్లంచెర్ల తదితర గ్రామాల్లో ఆదివారం కార్డుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అబ్బాయిపాలెంలో గ్రామ …

మంత్రి పొన్నాలతో కడియం శ్రీహరి భేటీ

వరంగల్‌: తెదేపా నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి వరంగల్‌లో మంత్రి పొన్నాలతో భేటీ అయ్యారు. ఎస్సారెస్పీ జలాల కేటాయింపులో వరంగల్‌ మాట్లాడారు. జిల్లాకు కేటాయింపులో 10 …

భార్యను చితకబాదిన భర్త: చికిత్సపొందుతూ భార్య మృతి

మద్దూరు, వరంగల్‌: వరంగల్‌ జిల్లా మద్దూరు మండలంలోని కొండాపూర్‌ శివారు సర్పంచి తండాలో కుటుంబకలహాల కారణంగా మద్యం మత్తులో ఉన్న భర్త శనివారం రాత్రి భార్యను చితకబాదాడు. …

బ్యాంకు తరలింపు వద్దని మహిళల నిరసన

మద్దూర్‌: మద్దూర్‌ మండలం దూల్‌ మిట్టలోని ఎన్‌బీఐ బ్యాంకును తరలించ వద్దని 500 మంది మహిళలు గురువారం బ్యాంకు ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు …

పట్టాలు తప్పిన గూడ్సు రైలు

వరంగల్‌: వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో ప్రమాదవశాత్తూ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. డ్రైవర్‌ అప్పమత్తం కావడంతో పెనుప్రమాదం తపిపంది. ఈ గూడ్స్‌ రైలు విశాఖపట్నం నుంచి కరీంనగర్‌ వెళ్తోందరి …