వరంగల్

విద్యుత్తుకోతలకు నిరసనగా రాస్తారోకో

రేగొండ: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తుకోతలు ఎత్తి వేయాలని డిమాండ్‌ చేస్తూ తెరాస ఆధ్వర్యంలో శనివారం నాయకులు రాస్తారోకో చేశారు. ముందుగా నాయకులు రావుళ్లపల్లి బన్‌ స్టేజ్‌ నుంచి …

కేయూ పరిధిలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలు వాయిదా

వరంగల్‌: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 11 నుంచి జరగాల్సిన వార్షిక పరీక్షలు వాయిదా పడ్డాయి. హాల్‌టికెట్లు అందకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో పరీక్షలను …

శిక్షణ తరగతులు ప్రారంభం

దంతాలపల్లి: నర్సింహుల పేట మండలం దంతాలపల్లి జిల్లా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినులకు కరాటే శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ తరగతులను ఎంఈవో ప్రారంభించారు. 6.7.8 తరగతుల విద్యార్థినులకు …

ఖాళీ బిందెలతో నిరసన

దంతాలపల్లి: తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ నర్సింహులపేట మండలం కుమ్మరికుంటల గ్రామంలో మహిళలు ఖాళీ బిందెలు పెట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

బాబ్లీ కట్టడాలను కూల్చి వేయాలని తెదేపా ధర్నా

నెల్లికుదురు: మహరాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన బాబ్లీ కట్టడాలను కూల్చి వేయాలని డిమాండ్‌ చేస్తూ నెల్లికుదురు మండల కేంద్రంలో అంబేద్కర్‌ చౌరస్తా వద్ద సోమవారం మండల పార్టీ …

కేటీపీపీలో సాంకేతిక లోపం

వరంగల్‌: కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (కేటీపీపీ)లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు …

కేటీపీపీలో సాంకేతిక లోపం

వరంగల్‌: కాకతీయ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (కేటీపీపీ)లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు మరమ్మతు …

రేపు డీఈవో కార్యాలయం ముందు ధర్నా

మట్టెవాడ, న్యూస్‌టుడే: జిల్లా విద్యాశాఖలోని అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా డెమోక్రటిక్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (డీటీఎఫ్‌) జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం హన్మకొండలోని డీఈవో కార్యాలయం ముందు ధర్నా …

నీటమునిగిన ఎస్‌డీఎల్‌ యంత్రం

కోల్‌బెల్ట్‌, వరంగల్‌: భూపాలపల్లి ప్రాంతంలోని కేటీకే-2వ గనిలో బోర్‌వెల్‌ నుంచి నీరు రావడంతో ఒకటో సీమ్‌లో ఎన్‌డీఎల్‌ యంత్రం నీట మునిగింది. సింగరేణి రెస్క్యూ టీం రంగంలోకి …

వరంగల్‌ డీసీసీబీ ఎన్నికల ప్రకటన విడుదల

వరంగల్‌: జిల్లా సహకార బ్యాంకు ఎన్నికకు అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ నెల 7న  డీసీసీబీ, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలను నిర్వహించనున్నారు.