వరంగల్

వరంగల్‌ డీసీసీబీ అధ్యక్ష ఎన్నికపై సీఎంతో నేతల చర్చ

హైదరాబాద్‌: వరంగల్‌ డీసీసీబీ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డితో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ ఛీఫ్‌ వివ్‌ గండ్ర ఖేటీ …

విద్యార్థి తల పగలగొట్టిన ఉపాధ్యాయురాలు

వరంగల్‌: ఓ విద్యార్థి తోటి విద్యార్థులతో కలిసి నవ్వాడని ఉపాధ్యాయురాలు అతని తల పగలగోట్టిన సంఘటన వరంగల్‌లో చుటచేసుకుంది. హన్మకొండ మండలం అరెపల్లి ఎన్‌ఎస్‌ఆర్‌ పాఠశాలలో ఐదో …

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన వ్యవసాయ జేడీఏ

వరంగల్‌, ఆత్మకూరు: మండలంలోని దామెర గ్రామంలో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను సోమవారం ఉదయం వ్యవసాయ శాఖ జేడీఏ నాగేశ్వర్‌రావు పరిశీలించారు. నేలమట్టమైన మొక్కజొన్న పంటను పరిశీలించి …

వ్యవసాయ జేడీఏను నిలదీసిన రైతులు

వరంగల్‌ శాయంపేట:వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం అందించడంలో జాప్యం చేయడాన్ని నిరసిస్తూ సాయంపేట తహసిల్దారు కార్యాలయానికి వచ్చిన జేడీఏ నాగేశ్వర్‌రావును నిలదీశారు. ఆయన వాహనానికి …

మద్యం మత్తులో కుటుంబసభ్యుల పై గొడ్డలితో దాడి ముగ్గురి పరిస్థితి విషయం

వరంగల్‌:ఏటూరు నాగారం మండలం రొయ్యూరులో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో భార్య పై గొడ్డలతో దాడికి దిగాడు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లి, అక్కల …

అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్య

వరంగల్‌ ఖానాపురం: మండలంలోని అశోక్‌నగర్‌ గ్రామానికి చెందిన గంపయ్య (35) అనే కూలీ ఆర్థిక ఇబ్బందులతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ పోషణ కోసం తీసుకువచ్చిన …

మద్యం మత్తులో కుటుంబసభ్యులపై గొడ్డలితో దాడి: ముగ్గురి పరిస్థితి విషమం

వరంగల్‌ : ఏటూరు నాగారం మండలం రొయ్యూరులో ఓ ఉన్మాది వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో భార్య పై గొడ్డలితో దాడికి దిగాడు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన …

శాయంపేటలో భారీ వర్షం

వరంగల్‌ : శాయంపేట మండలంలో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ దురుగాలులకు రహదారిపై చెట్లు కూలడంతో శాయంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు మండలంలో …

ఓపెన్‌ కాన్ట్‌లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

వరంగల్‌: భారీ వర్షం కారణంగా భూపాలపల్లి కాకతీయఖని ఓపెన్‌ కాన్ట్‌ ప్రాజెక్టులో శనివారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ వర్షం కురుస్తున్న కారణంగా యంత్రాలు, వాహనాలు ఎక్కడివక్కడే …

వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలు.. ఒకరి మృతి

వరంగల్‌ : అకాల వర్షాలకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంట దెబ్బతింది. జనగాం, పరకాల, భూపాలపల్లిలో భారీ వర్షానికి కల్లాల్లో కంది, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. రేగొండలో …