వరంగల్

రోడ్డు ప్రమాదంలో యువకుని దుర్మరణం

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 15(జనం సాక్షి) వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ కరీమాబాద్ ప్రాంతానికి చెందిన ఓగిలిశెట్టి గోపి మహేశ్వరిల కుమారుడు నిఖిల్(22) రోడ్డు ప్రమాదంలో …

*నేటి యువత అబ్దుల్ కలాం ఆశయాలను సాధించాలి

ఎంపీపీ కవిత* కోదాడ అక్టోబర్ 15(జనం సాక్షి) దేశం గర్వించదగిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కోదాడ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి …

ఇంటింటా ఎమ్మెల్యే నరేందర్ ఎన్నికల ప్రచారం

వరంగల్ ఈస్ట్,అక్టోబర్ 15(జనం సాక్షి) మునుగోడు ఉప ఎన్నికలో బాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా 14 వ వార్డు కాటమయ్య గుడి ఏరియా,గణేష్ …

అభివృద్ధి, అందరి గౌరవం బిజెపి లక్ష్యం

-బస్తీ సంపర్క్ యోజన కరపత్రాలను ఆవిష్కరించిన ఎస్సీ మోర్చా వరంగల్ జిల్లా కమిటీ. వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 15(జనం సాక్షి) భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా …

ఎయిర్ కండిషనర్ బహుకరించిన దాతకు సన్మానం

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 15(జనం సాక్షి) వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయానికి రూపాయలు 1,20,000 విలువగల బ్లోయర్  ఎయిర్ కండిషన్ బహుకరించిన సినీ నిర్మాణ …

చేతులు పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరిచేరవు

– బల్దియా మేయర్  గుండు సుధారాణి వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 15(జనం సాక్షి)   చేతులు పరిశుభ్రంగా ఉంటే రోగాలు దరిచేరవని బల్దియా మేయర్  గుండు సుధారాణి …

*సంస్కారంతో కూడిన విద్యనందించాలి.

•దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి._ దోమ అక్టోబరు 15(జనం సాక్షి) చదువు సంస్కారంతో కూడినదిగా ఉండాలని దోమ మండల సర్పంచుల సంఘము అధ్యక్షులు కె.రాజిరెడ్డి అన్నారు.శనివారం దోమ …

నలంద పాఠశాలనుసీజ్ యాలని.విద్యార్థి సంఘాల ధర్నా.

నలంద పాఠశాలనుసీజ్ యాలని. విద్యార్థి సంఘాల ధర్నా. -ఎంఇఓ కార్యాలయం,నలంద స్కూల్ ఎదుట -విద్యార్థి సంఘాల నాయకులు పంతం విజయేందర్, వెలిశాల శ్యామ్ తొర్రుర్ 15 అక్టోబర్ …

మదర్ తెరిసా అనాధ ఆశ్రమంలో పండ్ల పంపిణీ

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 15(జనం సాక్షి)   కాశిబుగ్గ లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం అధ్యక్షులు కీర్తిశేషులు  వంగరి ప్రవీణ్ కుమార్  జన్మదిన సందర్భంగా ఈరోజు …

బస్తీ బాట పట్టిన బోర్డ్ సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు జె.రామకృష్ణ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అక్టోబర్ 14  ( జనం సాక్షి )భారతీయ జనతా పార్టీ బస్తీ బాట     కార్యక్రమం  లో భాగంగా ఈరోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ …