మహారాష్ట్ర మాజీ మినిస్టర్ పై ఎఫ్ఐఆర్..
మహారాష్ట్ర : సదన్ స్కాంలో మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్ చగన్ భుజబల్ పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. v
మహారాష్ట్ర : సదన్ స్కాంలో మాజీ మంత్రి, ఎన్సీపీ లీడర్ చగన్ భుజబల్ పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. v
మహారాష్ట్ర : రాష్ట్రంలోని థానే ప్రాంతంలోని ఓ రబ్బర్ ఫ్యాక్టరీలో సంభవించిన అగ్నిప్రమాదంలో మంటలు అదుపులోకి రాలేదు. ఉదయం 9గంటలకు ఈ ప్రమాదం సంభవించింది
ముంబై:నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 469 పాయింట్లు కోల్పోయి 26,371 వద్ద, నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 7,965 వద్ద ముగిసాయి.
ముంబై:స్టాక్మార్కెట్లు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 77 పాయింట్ల లాభాలతో సెన్సెక్స్ 26,917 దగ్గర, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 8,142 దగ్గర ట్రేడవుతున్నాయి
ముంబై:నేడు స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 235 పాయింట్ల లాభాలతో సెన్సెక్స్ 26,717 నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 8,095 దగ్గర ట్రేడవుతున్నాయి