అంతర్జాతీయం

యుఎఇ నుంచి,40,000 మంది భారతీయుల తిరిగి రాక

  యుఎఇ గురువారం 15 (జనంసాక్షి): యుఎఇ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టటంతో సుమారు 40,000 మంది అక్రమ వలసదారులు భారత్‌కు తిరిగి రానున్నారు. డిసెంబర్‌ 4 నుంచి …

గాజాసిటీపై ఇజ్రాయల్‌ దాడులు: 11 మంది మృతి

  గాజాసిటీ, నవంబర్‌ 15,(జనంసాక్షి): గాజాసిటీపై ఇజ్రాయల్‌ చేసిన విమానదాడిలో గురువారం ముగ్గురు పాలస్తీనా వాసులు మరణించారు. దీంతో ఇప్పటి వరకు దాడులలో మరణించిన వారి సంఖ్య …

21,28 మిలియన్‌ డాలర్లు పలికిన గోల్కొండ వజ్రం

జెనీవా: నవంబర్‌ 14, (జనంసాక్షి): భారత్‌ గోల్కొండ గనుల నుంచి తీసిన పెద్ద పరిమాణంకల లోపరహిత వజ్రం జెనీవాలో మంగళవారం రాత్రి రికార్డు ధర అయిన 21,48 …

పెళ్లిబృందంపై కాల్పులు నలుగురి మృతి

మెక్సికో : నవంబర్‌ 14, (జనంసాక్షి): పశ్చిమమెక్సిలో ఇద్దరు పాయుధెలె ఒక వివాహబృందం పై కాల్పులు జరపటంతో ఒకరు అక్కడిక్కడే మరణించగా కిందపడిపోయిన మరో ముగ్గురిపై మళ్లీ …

సెక్సు కుంభకోణంలో యుఎస్‌ అధికారి

వాషింగ్టన్‌ : సెక్స్‌ కుంభకోణంలో మరో యుఎస్‌ ఉన్నత సైనికాధికారి చిక్కుకున్నారు. అఫ్గనిస్థాన్‌లోని నాటో కమాండర్‌ జనరల్‌ జాన్‌ అల్లెన్‌పై ఈ ఆరోపణలు వచ్చాయి. జిల్‌కెల్లీ అనే …

ఇంద్రానూయికి ఒబామా నుంచి ఆహ్వానం

వాషింగ్టన్‌ : అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి పరిష్కారాల గురించి చర్చించేందుకు అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నుంచి భారతీయ అమెరికన్‌, పెప్సీ కంపెనీ సీఈఓ ఇంద్రానూయికి ఆహ్వానం …

చిన్న పిల్లలమన్నా వినిపించుకోలేదు

వాషింగ్టన్‌ : అఫ్గనిస్థాన్‌లో సుమారు 16 మంది పౌరులను ఊచకోత కోసిన కేసులో వారి పిల్లలు సాక్ష్యం ఇచ్చారు. జాయింట్‌ బేస్‌ లెనిస్‌-మైక్‌ కార్డు సైనికస్థావరం వద్ద …

తనకు మద్ధతుగా నిలిచినవారికి ధన్యవాదాలు తెలిపిన మలాలా

లండన్‌: తాలిబన్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం లండన్‌లో కోలుకొంటున్న పాకిస్థాన్‌ హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్‌జాయ్‌(15) ప్రపంచవ్యాప్తంగా తనకు మద్ధతుగా నిలిచినవారందరికీ తెలిపింది. ఈమేరకు ఆమె …

దౌత్యవేత్త శుభాకాంత బెహరా కన్నుమూత

న్యూఢిల్లీ: మెల్‌బోర్న్‌ భారత కాన్సుల్‌ జనరల్‌ శుభాకాంత బెహరా(50) కన్నుమూశారు. శుక్రవారం మెల్‌బోర్న్‌లోని తన నివాసంలో గుండెనొప్పితో మృతి చెందాడని అధికారులు తెలిపారు. 1987 బ్యాచ్‌ ఐఏఎస్‌ …

శ్రీలంక జైళ్లో దొమ్నీ : 27 మంది మృతి

కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబోలోని ఒక కారాగారంలో సంభవించిన భారీ దొమ్నీలో కనీసం 27 మంది ఖైదీలు మరణించారు. మరో 42 మంది గాయపడ్డారని పోలీసులు …