జాతీయం

సునందాపుష్కర్‌ మృతి కేసులో శశిథరూర్‌ నిర్దోషి

కేసును కొట్టేసిన ఢల్లీి సెషన్స్‌ కోర్టు న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): సునంద పుష్కర్‌ మృతి కేసులో నిందితుడైన ఆమె భర్త, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ను ఢల్లీి సెషన్స్‌ కోర్టు …

దేశంలో మళ్లీ స్వల్పంగా పెరిగిన కేసులు

35,178 కొత్త కేసులు నమోదయినట్లు కేంద్రం వెల్లడి కర్నాటకలో కరోనానంతర పరీక్షల్లో టిబి టెస్ట్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌18(జనంసాక్షి): దేశంలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. మంగళవారం25వేలకు దిగిరాగా.. …

పడిపోతున్న సిఎం జగన్‌ గ్రాఫ్‌

ఏడాదిన్నరలో ఇప్పటికీ ఎంతో తేడా ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న ఇండియాటుడే సర్వే న్యూఢల్లీి,ఆగస్టు17(జనంసాక్షి): ఏడాదిన్నర క్రితం వరకు దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ …

ప్రాథమికక హక్కులకు భంగం వాటిల్లుతోంది

మౌనం సరికాదన్న సోనియాగాంధీ న్యూఢల్లీి,ఆగస్ట్‌17(జనంసాక్షి): ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగానికి భంగం వాటిల్లుతున్న వేళ నిశ్శబ్దంగా ఉండడం సరికాదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య మంటే …

హరిగఢ్‌గా అలీఘడ్‌

యూపిలో పాతపేర్ల పునరుద్దరణ లక్నో,ఆగస్ట్‌17(జనంసాక్షి):: యూపీలో యోగి ఆదిత్యానాధ్‌ సారధ్యంలోని పాలక బీజేపీ ప్రభుత్వం పట్టణాలకు పాత పేర్ను పునరుద్దరించే పనిలో పడిరది. గతంలో ఉన్న పేర్లకు …

వ్యాక్సినేషన్‌లో భారత్‌ రికార్డు

24 గంటల్లో 88.13 లక్షల మందికి కోవిడ్‌ టీకా న్యూఢల్లీి,ఆగస్ట్‌17(జనంసాక్షి): కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ లో ఇండియా కొత్త రికార్డు సృష్టించింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 88.13 …

అఫ్ఘాన్‌లో మహిళలు ఇక సెక్స్‌ బానిసలే

రచియిత తస్లీమా నస్రీన్‌ ఆవేదన కోల్‌కతా,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ఇక అక్కడి మహిళలు ఇండ్లలో సెక్స్‌ బానిసలుగా మగ్గాల్సిందేనని బంగ్లాదేశ్‌ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ …

యూపిలో మరో దారుణ అత్యాచార ఘటన

భార్య కళ్లముందే బాలికపై భర్త అత్యాచారం నిందితులైన దంపతులపై పోలీసుల కేసు లక్నో,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం తాజాగా వెలుగుచూసింది. ఓ కామాంధుడైన భర్త తన …

అఫ్గాణ్‌లో చిక్కుకున్న భారతీయుల రక్షణపై దృష్టి

వారిని వెనక్కి రప్పించే పనిలో భారత ప్రభుత్వం న్యూఢల్లీి,ఆగస్ట్‌17(జనంసాక్షిb): తాలిబాన్లు ఆదివారం అప్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోకి ప్రవేశించింది మొదలు అక్కడ ఉన్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది. అప్గనిస్తాన్‌లో …

పథకాల ప్రకటనతో ప్రజలకు భరోసా దక్కేనా?

ఎర్రకోట విూదుగా మరోమారు ప్రధాని మోడీ కోటి ఆశలు కల్పించారు. ఉపాధి కలుగుతుందని చెప్పారు. కోటికోట్ల రూపాయలతో కొత్తగా ఆశలు కల్పిచారు. ఇప్పటికే అనేక పథకాలు ప్రకటించినా …