జాతీయం

మధ్యప్రదేశ్‌లో దారుణం

స్కూల్‌ బస్సు నుంచి ఇద్దరు చిన్నారుల కిడ్నాప్‌ భోపాల్‌,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): ఓ వ్యాపారవేత్త కుమారులను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ లోని చిత్రకూట్‌లో …

మోడీ నిరంకుశంపై అంకుశం

ఏకమైన దేశ రాజకీయ పార్టీలు మొన్న మమత,నేడుచంద్రబాబుల దీక్ష విపక్షాల ఐక్యతకు కలసి వస్తున్న కాలం న్యూఢిల్లీ,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఇప్పుడు విపక్షాలన్నీ ఒక్కట …

రూ.145 తగ్గిన బంగారం ధర

దిల్లీ: బంగారం ధర తగ్గుదల కొనసాగుతోంది. మంగళవారం పసిడి ధర మరింత తగ్గింది. రూ.145 తగ్గడంతో పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.34,080కి చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, …

సమున్నత వ్యక్తిత్వం వాజయ్‌పేయి గొప్పదనం

ఆయన చూపిన బాట నేటితరం రాజకీయాలకు ఆదర్శం అజాత శత్రువే అయినా దేశానికి దిశాదశా చూపిన ధీశాలి పోఖ్రాణ్‌ అణుపరీక్షలు, కార్గిల్‌ యుద్దం ఆయన ధీరోదాత్తతకు నిదర్శనాలు …

మోడీ రాకను విమర్శించి అరెస్టయిన నందినిని విడుదల చేసిన పోలీసులు

చెన్నై,ఫిబ్రవరి12 జ‌నంసాక్షి): తమిళనాడు రాష్ట్ర పర్యటన కోసం ప్రధాని  నరేంద్ర మోదీ ఆదివారం వెళ్లిన సందర్భంలో విమర్శలు చేసిన లా కళాశాల విద్యార్థిని నందినిని పోలీసులు విడుదల …

ఆకాశ్‌ అంబానీ వివాహానికి స్టాలిన్‌ దంపతులకు ఆహ్వానం

చెన్నై,ఫిబ్రవరి12 జ‌నంసాక్షి): ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్‌ అంబానీ కుమారుడు ఆకాశ్‌ వివాహం త్వరలో జరగబోతోంది. రోజీ బ్లూ డైమండ్స్‌ అధినేత రస్సెల్‌ మెహెతా కుమార్తె శ్లోకా మెహతాతో …

దేశంలో రాబోయేది.. ఏపీకి ¬దా ఇచ్చే ప్రభుత్వమే

– ఢిల్లీలో దీక్ష ప్లాప్‌ షో అనడం విడ్డూరం – ¬దాకోసం ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దు – రాష్ట్రంలో భాజపా చచ్చిన పాము లాంటిది – బురద …

ఉలిక్కిపడ్డ దేశ రాజధాని

–  కరోల్‌బాగ్‌ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం – 17మంది మృతి, మరికొందరికి తీవ్ర గాయాలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి12(జ‌నంసాక్షి) : దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్‌బాగ్‌ ప్రాంతంలో మంగళవారం …

ప్రధాని సాక్షిగా.. మహిళా మంత్రికి చేదు అనుభవం

– త్రిపుర సభలో తోటి మంత్రి అసభ్య ప్రవర్తన – వైరల్‌గా మారిన వీడియో – మంత్రి తీరుపై మండిపడుతున్న విపక్షాలు అగర్తాల, ఫిబ్రవరి12(జ‌నంసాక్షి) : మహిళ …

నాతల్లిని ఎందుకు వేధిస్తున్నారు?

– ఎన్నికల సమయంలోనే నా అవినీతి గుర్తుకొచ్చిందా – నేను ఎప్పుడూ నిబంధనలకు కట్టుబడే ప్రవర్తించా – దేవుడు మాతో ఉన్నాడు.. ఎంతటి విచారణనైనా ఎదుర్కొంటాం – …