జాతీయం

తీర్పును సవరించలేం

– ఢిల్లీ- ఎన్‌సీఆర్‌ పరిధిలో గ్రీన్‌ క్రాకర్స్‌ మాత్రమే ఉపయోగించాలి – స్పష్టం చేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, అక్టోబర్‌31(జ‌నంసాక్షి) :  దేశంలో టపాసుల క్రయవిక్రయాలపై నిషేధించే అంశంపై ఇచ్చిన …

ఆర్‌బీఐ విషయంలో..  వెనక్కు తగ్గిన కేంద్రం

– ఆర్‌బీఐతో రాజీధోరణిలో వ్యవహరించాలని నిర్ణయం – సంస్థ స్వతంత్రతను కేంద్రం గౌరవిస్తోంది – ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సంప్రదింపులు జరుపుతాం – వివాదం నేపథ్యంలో ఆర్థికశాఖ …

అత్యాచార బాలిక కుటుంబానికి న్యాయం చేయలేకపోయా

రాజీనామాతో చిత్తశుద్ది చాటిన ఎమ్మెల్యే భువనేశ్వర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఓ ఎమ్మెల్యే నిబద్దత చాటుకున్నారు. పదవిలో ఉంటూ న్యాయం చేయనందుకు ఆవేదన చెందారు. సామూహిక అత్యాచారానికి గురైన ఓ బాలిక …

మళ్లీ అందుబాటులోకి గోవా స్విమ్మింగ్‌ పూల్స్‌

పనాజి,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): గోవా బీచ్‌లు ప్రమాదకరంగా ఉన్నాయంటూ వాటిలో స్విమ్మింగ్‌ను కొన్ని వారాల కిందట నిషేధించారు. అయితే గురువారం నుంచి అవి మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. బీచుల్లో స్విమ్మింగ్‌ …

రోడ్డుప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి

రాయ్‌పూర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులతో పాటు బస్సు కండెక్టర్‌ మృతిచెందారు. ఈ విషాద సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని అటల్‌ నగర్‌లో చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న సెంట్రల్‌ స్కూల్‌ …

చిప్‌ కార్డు కోసం బ్యాంక్‌ను సంప్రదించాలి

లేదంటే కార్డులు చెల్లవని ప్రకటన న్యూఢిల్లీ,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): బ్యాంకు ఖాతాదారుల వద్ద ఉన్న డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల్లో చిప్‌ ఉందో లేదో పరిశీలించి సంబంధిత శాఖలకు వెళ్లి అధిరకారులను …

ఛత్తీస్‌ఘడ్‌లో శాంతిభద్రతలపై సిఎం సవిూక్ష

  మావోల దాడుల నేపథ్యంలో భద్రతా చర్యలపై ఆరా రాయ్‌పూర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో భద్రతపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ సవిూక్షించారు. మావోయిల …

ఇందిరకు నివాళి అర్పించిన కాంగ్రస్‌

ఆమె జ్ఞాపకాలు మరువలేనివన్న రాహుల్‌ న్యూఢిల్లీ,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు.శక్తిస్థల్‌ వద్దకు యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, మాజీ …

రఫెల్‌ వివరాలు కోర్టుకివ్వలేం!

– 10రోజుల్లో రాఫెల్‌ వివరాలివ్వాలని కేంద్రానికి సుప్రీం ఆదేశం – వివరాలు బహిర్గతం చేయలేమని కేంద్రం వెల్లడి – వీలుకాదని అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం సూచన …

భారత్‌ ఐక్యంగా ఉందంటే.. పటేల్‌ చొరవే

– 562స్వదేశీ సంస్థానాలను ఏకం చేయగలిగారు – లేకుంటే హైదరాబాద్‌ వెళ్లాలన్నా, గిర్‌ సింహాలను చూడాలన్నా వీసా కావాల్సి వచ్చేది – సివిల్స్‌ సంస్కరణలను చేపట్టిన వ్యక్తి …