జాతీయం

ఉదయం వేళల్లోనూ క్రాకర్స్‌ కాల్చుకోవచ్చు

– బాణాసంచాపై ఆదేశాలు సవరించిన సుప్రీంకోర్టు – రెండుగంటలు మించకూడదు – స్పష్టంచేసిన సుప్రింకోర్టు న్యూఢిల్లీ, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : దీపావళి, ఇతర మతాలకు చెందిన పండుల సందర్భంగా …

ప్రణాళిక ప్రకారమే..  జగన్‌పై హత్యాయత్నం

– డీజీపీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు – సంఘీభావం తెలిపిన పార్టీలపై చంద్రబాబు మండిపడ్డారు – వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి – జగన్‌ భయపడి ఇంట్లో …

వ్యాపం కుంభకోణంపై రాహుల్‌ వ్యాఖ్యలు

పరవు నష్టం వేస్తానన్న శివరాజ్‌ సింగ్‌ భోపాల్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై పరువు నష్టం కేసు దాఖలు చేయబోతున్నారు. …

మోడీని చుట్టుముడుతున్న రాఫెల్‌ డీల్‌

కాంగ్రెస్‌పై విమర్శలతో తప్పించుకునే యత్నం రాఫెల్‌ వెన్నాడుతున్నా మేకపోతు గాంభీర్యం కాంగ్రెస్‌కు కలసి వస్తున్న రాఫెల్‌ అస్త్రం న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): బోఫోర్స్‌ కుంభకోణంలో రాజీవ్‌ విలవిల్లాడినట్లుగానే ఇప్పుడు రాఫెల్‌ …

పాలనాపరమైన లోపాలే ప్రజలకు శాపం

ప్రజల డబ్బుతో జల్సాలు చేస్తున్న నేతలు హావిూలను మరుగున పరుస్తున్న పార్టీలు న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ఎన్నికల హడావిడిలో అన్ని పార్టీలు పరస్పర ఆరోపణలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి తప్ప ప్రజలకిచ్చిన …

హైకోర్టు విభజనకు..  సుప్రిం సానుకూలత

– డిసెంబర్‌ 15నాటికి నోటిఫికేషన్‌ విడుదల చేయాలి – కేంద్రానికి సూచించిన సుప్రింకోర్టు హైదరాబాద్‌, అక్టోబర్‌29(జ‌నంసాక్షి) : ఉమ్మడి హైకోర్టు విభజనకు సుప్రింకోర్టు సానుకూలత తెలిపింది. అమరావతిలో …

ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న రాహుల్‌

ఇండోర్‌,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ.. సోమవారం ఉజ్జయినిలోని మహాకాలేశ్వర్‌ ఆలయాన్ని సందర్శించారు. జ్యోతిర్లింగమైన మహాకాలేశ్వరుడికి రాహుల్‌ పూజలు చేశారు. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న …

న్యాయవాదుల మధ్య ఘర్షణ

భువనేశ్వర్‌,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): ఒడిశా హైకోర్టు వద్ద న్యాయవాదుల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఆగస్టు 29న ఓ న్యాయవాదిపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. దీనికి నిరసనగా న్యాయవాదులు …

జగన్‌పై దాడిని..  రాజకీయాలతో ముడిపెట్టొద్దు

– నిందితుడు వైసీపీ అభిమానిగా కుటుంబ సభ్యులే చెబుతున్నారు – జగన్‌ డ్రామాలకు తెరదించి.. విచారణకు సహకరించాలి – రాజకీయ డ్రామాలతో రాష్ట్రాభివృద్ధి అడ్డుకోవడం సరికాదు – …

అయోధ్య వివాదంపై..  అత్యవసర విచారణ అవసరంలేదు

– జనవరికి వాయిదావేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, అక్టోబర్‌29(జ‌నంసాక్షి) : అయోధ్య వివాదంపై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రింకోర్టు స్పష్టం చేసింది. అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ …