జాతీయం

దక్షిణ ఢిల్లీలో లక్ష ఓట్లు గల్లంతు

కారణం బిజెపి అన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): భారతీయ జనతాపార్టీపై ఆమ్‌ఆద్మీపార్టీ విమర్శలు గుప్పించింది. బీజేపీ వల్లనే దక్షిణ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో లక్ష …

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య భయాలు

మళ్ళీ నష్టాల బాట పట్టిన మార్కెట్లు ముంబయి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి ): అమెరికా, చైనాల మధ్య వాణిజ్య భయాల కారణంగా అంతర్జాతీయంగా ఉన్న ప్రతికూల పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్లపైనా …

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఆర్థిక దన్ను

  పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ను ఎవరైనా ఆర్థిక సామర్థ్యం ఉన్న పెట్టుబడిదారుకి విక్రయించేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీంతోపాటు మరికొన్ని …

రఫేల్‌ కొనుగోళ్లలో వందశాతం అవినీతి

  విచారణ జరిగితే మోడీ జైలుకే మోదీపై అవినీతి ఆరోపణలు నూరుపాళ్లు నిజం మరోమారు మండిపడ్డ రాహుల్‌ ఇండోర్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి …

అగ్నిప్రమాదంలో గుడిసెలు దగ్ధం

ముంబై,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మహారాష్ట్ర రాజధాని ముంబైలోని లాల్‌మతి వద్ద మురికివాడలో ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 11:30 గంటల సమయంలో అక్కడున్న ఓ గుడిసెలో నుంచి అగ్నికీలలు …

పట్టాలపై తాగుతూ రైలుకు బలయ్యారు

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ఓ ముగ్గురు వ్యక్తులు ఉదయమే మందు తాగేందుకు రైలు పట్టాల విూద తీరిగ్గా కూర్చున్నారు. పక్క ట్రాక్‌ విూద ఎదురుగా వస్తున్న రైలు డ్రైవరు వారిని …

బెంగళూరు మెట్రో పార్కింగ్‌ ఆదాయం 6.2 కోట్లు

  బెంగుళూరు,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ఇప్పటికైతే హైదరాబాద్‌ మెట్రో ప్రస్తుతం ఎలాంటి పార్కించ్‌ చార్జీలు వసూలు చేయడం లేదు. రోడ్లవిూద ద్విచక్ర వాహనాలను పార్క్‌ చేసి ప్రయాణికులు మెట్రో రైలు …

అసోం పర్యటనలో ఎలాంటి దాడీ జరగలేదు

ట్విట్టర్‌లో వెల్లడించిన బాలీవుడ్‌ సింగర్‌ షాన్‌ న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): బాలీవుడ్‌ సింగర్‌ షాన్‌ గౌహతిలో చేసిన కాన్సర్ట్‌ రచ్చ రచ్చగా మారిందని, అతనిపై రాళ్లు, పేపర్‌ బాల్స్‌ విసిరారని …

దంతెవాడలో..  రెచ్చిపోయిన మావోలు

-ఆరాన్‌పూర్‌లో మెరుపుదాడికి దిగిన మావోలు – దూరదర్శన్‌ కెమెరామెన్‌ మృతి – ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు భద్రతా సిబ్బంది – మావోల కోసం జల్లెడ పడుతున్న భద్రతా …

సీబీఐ వివాదంపై సుప్రింలో..  మరో పిటీషన్‌ దాఖలు

– కోర్టును ఆశ్రయించిన సీబీఐ డిప్యూటీ ఎస్పీ న్యూఢిల్లీ, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : సీబీఐ వివాదంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. తనను బదిలీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ …