జాతీయం

తివారీకి రాజ్‌భవన్‌లో నివాళి

హైదరాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): మాజీ గవర్నర్‌ ఎన్డీ తివారికి రాజ్‌భవన్‌లో ఘనంగా నివాళి అర్పించారు.   దిల్లీలోని ఆస్పత్రిలో కన్నుమూయడంతో రాజ్‌భవన్‌లో ఆయనకు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ …

బిజెపిలో చేరిన స్వామి పరిపూర్ణానంద

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అమిత్‌షా బిజెపి కోసం త్రికరణ శుద్దిగా పనిచేస్తానన్న స్వావిూజీ న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): అంతా ఊహించినట్లుగానే శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద భాజపాలో చేరారు. …

రామ్‌లీలాలో రావణ దహనం

పాల్గొన్న రామ్‌నాథ్‌, మోడీ న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): దేశ రాజధానిలోని రామ్‌లీలా మైదానంలో దసరా వేడుకలు శుక్రవారం సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దంపతులు, …

కేరళలో విధ్వంసానికి ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర

సుప్రీం తీర్పు అమలు చేయకుండా చేస్తోంది: ఏచూరి తిరువనంతపురం,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): కేరళలోని శబరిమలలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల నిరసన, విధ్వంసాన్ని బాబ్రీ మసీదును కూల్చివేసినప్పుటి సంఘటనలతో సీపీఎం ప్రధాన కార్యదర్శి …

పేదల సంక్షేమం కోసమే..  ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తుంది

– అర్హులైన ప్రతి పేదవానికి ఇళ్లు కట్టిస్తాం – నాలుగేళ్లలో 1.25కోట్ల ఇళ్లను నిర్మించి ఇచ్చాం – పీఎంఏవైజీ లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ – షిర్డీసాయిబాబాను …

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ 

– ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన సైన్యం కాశ్మీర్‌, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : జమ్మూ కశ్మీర్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉత్తర కశ్మీర్‌లోని …

ఎన్డీటీవీ రాఫెల్‌ సెగ

– రూ.10వేల కోట్ల దావా వేసిన రిలయన్స్‌ సంస్థ – న్యాయపోరాటానికి తాము సిద్ధమన్న ఎన్డీటీవీ న్యూఢిల్లీ, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన  …

నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : స్టాక్‌ మార్కెట్‌లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. హెచ్‌ 1బీ వీసా విధానంలో ట్రంప్‌ యంత్రాగం భారీ మార్పులకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు రావడంతో పాటు …

మాజీ గవర్నర్‌, యూపి మాజీ సిఎం నారాయణ్‌దత్‌ తివారి కన్నుమూత

బర్త్‌డే రోజే కన్ను మూసిన వృద్దనేత న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ గవర్నర్‌, యూపి  మాజీ ముఖ్యమంత్రి నారాయణ దత్‌ తివారి(93) గురువారం  సాయంత్రం కన్నుమూసారు.  గతేడాది సెప్టెంబర్‌ …

రాజస్థాన్‌లో కలవర పెడుతన్న జికా

106కు చేరిన కేసుల సంఖ్య న్యూఢిల్లీ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): రాజస్థాన్‌లో జికా వైరస్‌ కలకలం సషృ/-టిస్తోంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి సోకిన కేసులు 106కు చేరుకున్నాయి. అయితే వైరస్‌ …