జాతీయం

అన్ని రాష్ట్రాల్లో..  ఐటీ దాడులు జరుగుతున్నాయి

– టీడీపీ నేతలు రాజకీయ రాద్ధాంతం చేయొద్దు – రాజకీయ ఆరోపణలతో తప్పించుకోవాలని చూస్తున్నారు – రమేష్‌ సత్యహరిశ్చంద్రుడులా మాట్లాడుతున్నారు – తమకు తాము క్లీన్‌చిట్‌ ఇచ్చుకుంటే …

ఉత్తర కాశీలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

డెహ్రాడూన్‌,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జోగాట్‌ , చిన్యాలీసోర్‌ మార్గంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు …

వింటా నందాపై పరువు నష్టం

చర్యలకు దిగిన నటుడు అలోక్‌నాథ్‌ ముంబై,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): విూటూ..లో  లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అలోక్‌నాథ్‌ చట్టపరమైన చర్యలకు రెడీ అయ్యారు. తనపై సంచలన …

పట్టపగలే రాజధానిలో బ్యాంక్‌ దోపిడీ

క్యాషియర్‌ కాల్చివేత న్యూఢిల్లీ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే బ్యాంకులోకి చొరబడిన దొంగలు.. మారణాయుధాలతో బెదిరించి నగదును దోచుకెళ్లారు. ఈ సంఘటన ఢిల్లీ …

గురుగావ్‌లో దారుణం

జడ్జి భార్యను,కొడుకును కాల్చిన దుండగుడు గురుగావ్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): హర్యానాలోని గురుగావ్‌లో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఒక జడ్జి భార్య, కొడుకును ఒక దుండగుడు కాల్చి చంపాడు. సెక్టార్‌ 49లోని …

పాస్‌పోర్టు పోగొట్టుకున్న కాశ్యప్‌

ట్విట్టర్‌ ద్వారా సుష్మాకు వినతి న్యూఢిల్లీ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌ పాస్‌పోర్టు పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో …

శబరిమలపై నటుడు విపరీత వ్యాఖ్య

కేసు నమోదు చేసిన పోలీసులు తిరువనంతపురం,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిందాపూర్వక వ్యాఖ్యలు చేసిన నటుడు కొల్లం తులసిపై రాష్ట్ర పోలీసులు శనివారంనాడు కేసు …

బిజెపిలో ముదిరిన స్వామిభక్తి

మోదీ విష్ణువు 11వ అవతారమన్న పార్టీ అధికార ప్రతినిధి వాఘ్‌ ముంబై,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): బిజెపిలో స్వామిభక్తి పరాకాష్టకు చేరింది.  మహారాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి అవధూత్‌ వాఘ్‌ సంచలన …

వరదప్రాంతాల్లో జోరుగా సహాయక చర్యలు: సిఎం నవీన్‌ పట్నాయక్‌

భువనేశ్వర్‌ ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): తిత్లీ తుపాను సృష్టించిన బీభత్సంలో ఒడిశా విలవిలలాడుతోంది. గంజాం, గజపతి, రాయగడ తదితర జిల్లాల్లో వరదలు కొనసాగుతున్నాయి. ఊర్లు ఏరులయ్యాయి. చాలా గ్రామాల్లో నడుం …

డిఎంకెను దూరం పెడితే కాంగ్రెస్‌తో జత కడతా

2019 ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి సిద్ధం: కమలహాసన్‌ చెన్నై,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ప్రముఖ నటుడు, మక్కళ్‌ నీది మయ్యమ్‌(ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్‌హాసన్‌ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి తనకెలాంటి అభ్యంతరం …