జాతీయం

నూతన టెలికాం విధానానికి..  కేంద్ర మంత్రివర్గం ఆమోదం

– త్వరలో అమల్లోకి నూతన విధానం న్యూఢిల్లీ, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : టెలికాం రంగంలో సంస్కరణలకు కీలక ముందడుగు పడింది. కొత్త టెలికాం విధానానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం …

ఢిల్లీలో భవనం కూలి ఐదుగురు మృతి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో మూడు అంతస్తుల బిల్డింగ్‌ కుప్పకూలింది. దీంతో శిథిలాల కింద చిక్కుకొని నలుగురు చిన్నారులు, ఒక మహిళ మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా …

రిజర్వేషన్లు ఆధారంగా…

పదోన్నతులు చేపట్టొద్దు -సంచలన తీర్పు వెలువరించిన సుప్రింకోర్టు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : పదోన్నతుల్లో రిజర్వేషన్‌కు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పును వెలువరించింది. రిజర్వేషన్లు ఆధారంగా …

కోర్టులో విచారణలు లైవ్‌లో..!

– అనుమతిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం – సుప్రింకోర్టు నుంచే లైవ్‌ స్ట్రీమింగ్‌ ప్రారంభమవుతుందని వెల్లడి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి) : కోర్టుల్లో జరిగే వ్యవహారాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా …

కొలిక్కిరాని సీట్ల వ్యవహారం

ఢిల్లీలోనే మకాం వేసిన ఉత్తమ్‌,జానా న్యూఢిల్లీ,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): మహా కూటమిలో సీట్ల పంపకాల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దిల్లీ చేరుకున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ …

రాఫెల్‌ డీల్‌ వ్యవహారంలో మోడీయే సమాధానం ఇవ్వాలి

ముంబై,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):  దేశ వ్యాప్తంగా రాఫెల్‌ ఒప్పందం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మోదీపై వస్తున్న ఆరోపణలకు ఆయన మాత్రమే సమాధానం చెప్పాలంటూ బీజేపీ మిత్రపక్షం శివసేన  …

సొంత గూటికి కొండా దంపతులు

– రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కొండా సురేఖ, మురళి – సస్పెన్షన్‌కు తెరదించిన కొండా దంపతులు – సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చిన రాహుల్‌ …

ఆధార్‌ రాజ్యాంగ బద్ధమైనదే

– డేటా భద్రతపై అనుమానాలు అవసరం లేదు – ఆధార్‌ అనేది జాతీయ గుర్తింపు కార్డు – ప్రైవేట్‌ సంస్థలకు ఆధార్‌ డేటా ఇవ్వడం కుదరదు – …

ఢిల్లీలో కుప్పకూలిన భవనం: ఏడుగురికి గాయాలు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి):  దేశరాజధాని ఢిల్లీలోని భారత్‌ నగర్‌లో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రెస్క్యూటీం ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు …

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కొండా దంపతులు..

దిల్లీ: వరంగల్‌ తూర్పు నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు సొంత గూటికి చేరారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కొండా …