జాతీయం

దేశంలో డర్టీ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి

– ప్రస్తుత నేతల్లో నరేంద్రమోదీనే ఉత్తమ నాయకుడు – ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీచేయలేరు – 2019లో ఏ రాజకీయ పార్టీకి మద్దతివ్వను – నాకు రాజకీయ …

యో-యో టెస్టుకు కోహ్లీ!

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి) : ఈ ఏడాది ఫిట్‌నెస్‌కి సంబంధించి కోహ్లీ ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆసియాకప్‌కు దూరమవ్వడానికి ఇది కూడా ఒక కారణం. మరికొద్దిరోజుల్లో వెస్టడీస్‌తో …

మోదీపై ప్రజల్లో..  ఎలాంటి అనుమానాలు లేవు

– యుద్ధ విమానాలపై ప్రతిపక్షాల డిమాండ్‌ సరికాదు – రాఫెల్‌ విషయంలో ప్రధానికి మద్దతు పలికిన శరద్‌ పవార్‌ ముంబయి, సెప్టెంబర్‌27(ఆర్‌ఎన్‌ఎ) : ప్రధాని నరేంద్ర మోడీపై …

భార్య.. భర్త సొత్తనడం రాజ్యాంగ విరుద్ధం

– ఆమె వేరొకరితో సంబంధం పెట్టుకున్నా నేరంగా పరిగణించలేం – ఇష్టపూర్వకంగా శృగారం నేరంకాదు – సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రింకోర్టు – సెక్షన్‌ 497ను ఏకగ్రీవంగా …

డబ్బు సరిపడా ఉంది

– నగదు కొరత ఏర్పడుతున్న వార్తలు అవాస్తవం – స్పష్టం చేసిన ఆ ముంబయి, సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి) : మార్కెట్లో నగదు కొరత ఏర్పడుతోందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్న …

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌ 

– పౌరుడు, సైనికుడి, ఉగ్రవాది మృతి శ్రీనగర్‌, సెప్టెంబర్‌ 27(జ‌నంసాక్షి) : జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. దీనిలో భాగంగా గురువారం జరిగిన …

వివాహేతర సంబంధాలు: 497పై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

దిల్లీ: ఇష్టపూర్వకంగా కొనసాగే వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించలేమంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది. భారతీయ శిక్షా …

యోగా గురు బ్రాండ్‌తో వస్త్రాలు

ట్విట్టర్‌ ద్వారా తెలిపిన బాబా రాందేవ్‌ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ త్వరలో వస్త్రవ్యాపారంలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే పతంజలి పరిధాన్‌ పేరిట ఎక్స్‌క్లూజివ్‌ …

మెడిసిన్స్‌ ఆన్‌లైన్‌ విధానంపై దుమారం

నేడు మెడికల్‌ షాపుల బంద్‌కు పిలుపు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌27(జ‌నంసాక్షి):  ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలకు సంబంధించిన ఈ-ఫార్మసీ విధానాన్ని మెడికల్‌ షాపుల యజమానులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు వరుసగా నిరసనలు …

తెరాస ఓటమే మా లక్ష్యం

– ప్రశ్నిస్తామనే కేసీఆర్‌ తమను పక్కన పెట్టారు – తాము బేషరతుగానే కాంగ్రెస్‌లో చేరుతున్నాం – బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్‌తోనే న్యాయం –  విలేకరుల సమావేశంలో …