జాతీయం

రాహుల్‌ ను ఎవరు పట్టించుకోరు

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను దేశంలో ఎవరూ పరిగణనలోకి తీసుకోరని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. మీడియాతో శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రధాని ఆలోచనంతా దేశ …

రాహుల్‌ ని ప్రశ్నించిన కేజ్రీవాల్

 ప్రధాని మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడినట్లు రాహుల్‌గాంధీ దగ్గర రుజువులు ఉంటే వాటిని ఎందుకని పార్లమెంటు బయట బహిర్గతం చేయడం లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ …

‘కామన్ ట్వీపుల్ లీడర్’గా సుష్మా

 విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ప్రముఖ ఫిలాంథ్రపిస్ట్ జంట వినీత్ నాయర్, అనుపమలు 2016 సంవత్సరానికి ప్రపంచ ఆలోచనాపరుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఫారిన్ పాలసీ మ్యాగజైన్ …

కాంగ్రెస్‌ను ఇరుకును పెట్టే వ్యూహం

నాలుగు రోజుల విరామం తర్వాత పార్లమెంటు సమావేశాలు నేడు తిరిగి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాల్లో పెద్దనోట్ల రద్దు అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో బీజేపీ …

పాత రూ.500 నోట్లు.. నేటితో ముగింపు

పాత రూ.500 నోట్లతో అన్ని రకాల చెల్లింపులకు నేటితో గడువు ముగియనుంది. రేపట్నుంచి పాత రూ.500 నోట్లు బ్యాంకుల్లో మాత్రమే జమ చేసేందుకు అవకాశం ఉంది.

డబ్బును దాచుకోవద్దు

ప్రజల తమ వద్ద ఉన్న డబ్బును దాచుకోవద్దని, వినియోగంలో తీసుకురావాలని ఆర్‌బిఐ విజ్ఞప్తి చేసింది.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన …

సామాన్యులను బికారులుగా మార్చేశారు

ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా సామాన్యులను బికారులుగా మార్చేశారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మంగళవారం ఇక్కడ మాట్లాడిన ఆయన నల్లధనం …

చెన్నైని కుదిపేసిన వార్ధా

ఊహించినట్లుగానే వార్ధా చెన్నై మహానగరాన్ని కుదిపేసింది. అతి తీవ్రమైన వేగంతో ఈదురుగాలులు ఒకవైపు, ఎడతెరపి లేకుండా మహా కుంభవృష్టి మరోవైపు నగరాన్ని అల్లకల్లోలం చేశాయి. కొట్టుకుపోయిన రోడ్లు, …

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

దేశ రాజధాని నగరం ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. పొగ మంచు కారణంగా 81 రైళ్ల సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగ మంచు ప్రభావంతో 10 రైళ్లను రీషెడ్యూల్ …

నల్లకుబేరులకు చివరి అవకాశం

పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ నల్లకుబేరులకు చివరి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఈ వారంలోనే దీనిపై ఒక నోటిఫికేషన్‌ వస్తుందని సమా చారం. బ్యాంకుల్లో జమ …