జాతీయం

పీవీ రాజేశ్వరరావు కన్నుమూత..

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు తనయుడు పీవీ రాజేశ్వరరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస …

యాక్సిస్ బ్యాంక్ లైసెన్స్ రద్దు ???

 దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు  యాక్సిస్ బ్యాంకు కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది.   అక్రమ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో  …

మమతా మతిస్థిమితం కోల్పోయారు

భాజపా పశ్చిమ్‌ బంగ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ మమతా బెనర్జీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. తమ పార్టీ అధినేత …

త్వరలో రెండు వేల రూపాయల నోటు రద్దు

 త్వరలో రెండువేల రూపాయల నోటు రద్దు అయిపోతుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త, ఆర్ధిక నిపుణుడు ఎస్. గురుమూర్తి చెప్పారు. రానున్న ఐదేళ్లలో ఇది ఎప్పుడైనా …

చెన్నైలో ‘వార్ధా’ బీబత్సమ్

వార్ధా తుపాన్‌తో అతలాకుతలమైన తమిళనాడులో ఆర్మీ సహాయక చర్యలు చేపట్టింది. చెన్నై నగరంలో భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారుల్లో కూడా నడుము లోతు నీళ్లు నిలిచిపోయాయి. …

ప్రయాణికులపై ప్రత్యేకంగా పన్ను

రైల్వే ప్రయాణంలో భద్రతపరమైన అంశాలకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు ప్రయాణికులపై ప్రత్యేకంగా పన్ను వడ్డించేందుకు రైల్వే సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం రూ.1.19లక్షల కోట్ల నిధులు కేటాయించాలని ఆర్థికశాఖకు …

పాకిస్థాన్‌ రెండు దేశాలుగా చీలిపోయింది

మతం ఆధారంగా భారత్‌ను విభజించాలని పాకిస్థాన్‌ ప్రయత్నిస్తున్నదని, కానీ అది ఎన్నటికీ జరగబోదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. అమరవీరుల దినోత్సవం సందర్భంగా జమ్మూకశ్మీర్‌లో కథువాలోని …

నిలకడగా సుష్మా స్వరాజ్ ఆరోగ్యం

కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ ఈ రోజు ప్రకటించింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు ఎయిమ్స్ లో నిన్న కిడ్నీ …

బ్యాంకులకు వరుస సెలవులు

ఏటీఎంలు మూగబోయాయి. ప్రజల నగదు కష్టాలు తీరడం లేదు. బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో రాష్ట్రంలో నగదు కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. రిజర్వుబ్యాంకు నుంచి …

జయలలిత స్థానంలో ఇక శశికళ

శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో పోయె్‌సగార్డెనలో హైడ్రామా చోటుచేసుకుంది. అన్నాడీఎంకే నేతలంతా చిన్నమ్మ ముందు వరుసగా నిలబడి ఇక తమను పాలించమని విన్నవించుకున్నారు. దీంతో వారి …