జాతీయం

శశికళ ఉంటె సెల్వంకు స్వతంత్రం ఉండదు

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే భాజపా ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఈ సారి అన్నాడీఎంకేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సోమవారం …

దూసుకెళ్లనున్న పీఎస్‌ఎల్వీ సీ-36

 శ్రీహరికోటలోని సతీష్‌ దవాన్‌ స్పేస్‌ సెంటర్‌ నుండి ఉదయం 10.25గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-36ను ప్రయోగం చేయనున్నారు. 1,235కిలోల బరువు ఉన్న రీసోర్స్‌ శాట్‌-2ఏను పీఎస్‌ఎల్వీ సీ-36 నింగిలోకి …

త్వరలో కొత్త వంద రూపాయిల నోట్లు

కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సాహసోపేతమైనదని ‘ద గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పీపుల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌’(జీవోపీఐవో) అభివర్ణించింది. అయితే ప్రవాసుల కోసం …

ముగిసిన జయలలిత అంత్యక్రియలు

జయలలిత పార్థీవదేహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఏర్పాటు చేసిన గంధపు చెక్కల పేటికలో ఉంచి మెరీనా బీచ్‌కు తరలిస్తున్నారు. లక్షల్లో హాజరైన అశేష జనవాహిని జయహో అమ్మ, …

తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం

 జయలలిత నమ్మిన బంటు, ఆర్థిక మంత్రి ఓ.పన్నీరు సెల్వం తమిళనాడు 27వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం రాత్రి 11 గంటలకు ఆసుపత్రికి వెళ్లిన పన్నీరు …

చెన్నై చేరుకోనున్న ప్రముఖులు

 సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థీవదేహాన్ని ఆమె అధికార నివాసం పోయెస్ గార్డెన్‌కు తరలించారు. ఆ తర్వాత మంగళవారం ఉదయం దివంగత నేత …

జయలలిత ఇక లేరు

తమిళనాడు శోకసంద్రమైంది.. రాష్ట్రమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.. ముఖ్యమంత్రి జయలలిత (68) సోమవారం రాత్రి కన్నుమూశారు. రాత్రి 11.30 గంటలకు కన్నుమూసినట్లు చెన్నై అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. …

విషమించిన జయలలిత ఆరోగ్యం

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్‌ వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. వైద్యులు నారన్‌, తల్వార్‌, ట్రెహాన్‌, త్రిఖాలతో కూడిన ఎయిమ్స్‌ వైద్య బృందం చెన్నైలోని అపోలో …

రిలయన్స్ జియో మైక్రో స్వైపింగ్

పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా క్యాష్‌లెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చి నల్లధనాన్ని నియంత్రించొచ్చని ప్రధాని మోదీ భావిస్తున్నారు. ఇప్పటికే డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు …

నేరం చేశానా? – మోడీ

 పెద్దనోట్ల రద్దుపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి తిప్పికొట్టారు. భారత ప్రజలే తన అధిష్ఠానమని చెబుతూ నల్లధనం, అవినీతిపై దాడిచేసి తానేమైనా అని ప్రజల్ని …