జాతీయం

కన్నుమూసిన బాలమురళీకృష్ణ

ప్రఖ్యాత సంగీత విద్వాంసులు మంగళం పల్లి బాలమురళీకృష్ణ(86) చెన్నైలోని తన నివాసంలో కన్ను మూశారు. 1930 జులై 6న తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో జన్మించిన ఆయన ప్రముఖ …

గందరగోళంగా పెద్ద నోట్ల రద్దు విషయం

పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అధ్యక్షస్థానంలో ఉన్నారు. రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు. లోక్‌సభలో విపక్షాల ఆందోళనల మధ్యే …

క్యాష్ డిపాజిట్ మిషన్లు కూడా పనిచేయవు..!!

కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసినప్పటి నుంచి ఇళ్లలో ఉన్న పాత నోట్లను డిపాజిట్ చేయడం కూడా చాలా కష్టం అవుతోంది. బ్యాంకుల్లో …

గాలి జనార్దన్‌రెడ్డికి ఐటీ షాక్

గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్‌ కంపెనీపై సోమవారం ఆదాయ పన్నుశాఖ(ఐటీ) దాడులు చేసింది. ఇటీవల జనార్దన్‌ రెడ్డి రూ.650కోట్లకు పైగా ఖర్చుపెట్టి కుమార్తె వివాహాన్ని అంగరంగ …

విజయవంతంగా పృథ్వీ-2

దేశీయంగా రూపొందించిన అణ్వాయుధ సామర్థ్యం గల పృథ్వీ-2 క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. ఒడిశాలోని చాందీపూర్‌లో డీఆర్‌డీవో రెండు సార్లు దీన్ని ప్రయోగించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి …

రోజుకొక ప్రకటన

పెద్ద నోట్ల రద్దు తరువాత ప్రజల ఇబ్బందులను తొలగించడానికి కేంద్రం స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నోట్ల రద్దు తరువాత …

రూ.5,44,571 కోట్లు డిపాజిట్‌

బ్యాంకుల్లో డిపాజిట్లు, నగదు మార్పిడిపై ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. ఈ నెల 10 నుంచి 18 వరకు రూ.5,44,571 కోట్లు డిపాజిట్‌ అయ్యాయని, ఇందులో రూ.5,11,565 కోట్లు …

నల్లకుబేరుల నుంచి రక్షించడానికే

పెద్ద నోట్ల రద్దు దెబ్బతో ఇప్పటి వరకూ 5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో జమ అయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నల్లధనాన్ని అరికట్టేందుకే తాను …

బీజేపీ రాజ్యసభ సభ్యులకు విఫ్

పెద్ద నోట్ల రద్దు విషయంలో విపక్షం మొత్తం ఏకమై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బీజేపీ తమ పార్టీ రాజ్యసభ సభ్యులకు విఫ్ జారీ చేసింది. …

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లోని కాన్‌ పూర్‌ దేహత్‌ జిల్లా పుఖ్రాయాన్‌ వద్ద పాట్నా నుండి ఇండోర్‌ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఉదయం 3.15గంటలకు ఘోర ప్రమాదం జరిగింది. రైలు …