వార్తలు

కొండమల్లేపల్లి లో కోటిన్నర నగదు పట్టుకున్న పోలీసులు

కొండమల్లేపల్లి అక్టోబర్ 13 జనం సాక్షి : ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొండమల్లేపల్లి పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు గుర్తింపు పత్రాలు లేకుండా నగదు కనపడితే …

ఆడబిడ్డలకు అండగా బీఅర్ఎస్

చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ ఘనత మనదే బిఅరెస్ మహిళ నేత సింగిరెడ్డి వాసంతి వనపర్తి బ్యూరో అక్టోబర్13( జనంసాక్షి) ఆడబిడ్డలకు అండగా బీఅర్ఎస్ పార్టీ …

బిజెపి ఎమ్మెల్యే గెలిపే లక్ష్యంగా పనిచేయాలి

అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్ గుల్బర్గా ఎమ్మెల్యే ఏం.బసవరాజు వనపర్తి బ్యూరో అక్టోబర్13( జనంసాక్షి) వనపర్తి బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో బిజెపి పట్టణ అధ్యక్షులు బచ్చు రాము,అధ్యక్షతన …

పొన్నాల ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తాం : కేటీఆర్‌

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్యను స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడిరచారు. ఈ మేరకు మీడియా చిట్‌చాట్‌ మాట్లాడిన మంత్రి …

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఐడి కార్డుల నమోదులో అలసత్వం ప్రదర్శించొద్దుజిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా కె సుధాకర్ లాల్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్13( జనం సాక్షి) నాగర్కర్నూల్ లో పల్లే దవాఖాన వైద్యులకు (ఎమ్. ఎల్ . ఎచ్.పి.) జిల్లా వైద్య మరియు ఆరోగ్య …

చెక్ పడాల్సిందే..

రాయికల్,అక్టోబర్ 13(జనంసాక్షి) ఎన్నికల నిబంధనలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఎలాంటి ఆధారాలు లేకుండా డబ్బు,వస్తువులు, ఆభరణాలు కానీ తిస్కవెళ్ళే అవకాశం లేదు. తనిఖీల్లో పట్టుపడితే సరైన ఆధారాలు …

వైయస్సార్ టిపి జిల్లా యువజన అధ్యక్షునిగా శ్రీకాంత్ నాయక్

టేకులపల్లి, అక్టోబర్ 13( జనం సాక్షి ): టేకులపల్లి మండలానికి చెందిన బానోత్ శ్రీకాంత్ నాయక్ ను వైయస్ఆర్టిపి యువజన విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా …

పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి మనది.

శ్రీ సాయి మేధ, ఆపిల్ కిడ్స్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి. తాండూరు, అక్టోబర్ 13(జనంసాక్షి) తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగా …

తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో

చేప పిల్లల పంపిణీ వీణవంక అక్టోబర్ 13 (జనం సాక్షి )వీణవంక మండలంలో ని పలు గ్రామాలలో మత్స్య పార్సిమ సహర సంఘం ఆధ్వర్యంలో వీణవంక. రెడ్డి …

తెలంగాణ డీఎస్సీ రాత పరీక్ష వాయిదా

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో తెలంగాణలో ఒక్కొక్కటిగా ప్రభుత్వ ఉద్యోగ నియమాక పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్-2 పరీక్షను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. తాజాగా, ఉపాధ్యాయ …