వార్తలు

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమం

వేమనపల్లి,అక్టోబర్ 07,(జనంసాక్షి) వేమనపల్లి మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నీల్వాయి శాఖ ఆధ్వర్యంలో కేతనపల్లి గ్రామ పంచాయతీలో కళాజాత బృందంచే ఆర్థిక అక్షరాస్యత సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా …

రేపటి కార్మిక గర్జనను జయప్రదం చేయండి

భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 07 : భవన నిర్మాణ …

సీసీ రోడ్లు,డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన

వేమనపల్లి,అక్టోబర్ 07,(జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని వేమనపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోలి వేణుమాధవరావు అన్నారు.ఈ …

రెవెన్యూ డివిజన్ గా ప్రకటించకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు

రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నాయకుల ఆగ్రహం చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 07 : రాష్ట్ర ప్రభుత్వం కొమురవెల్లి, మద్దూరు,దూల్మిట్ట మండలాలను కలుపుకుని చేర్యాల మండల కేంద్రాన్ని రెవెన్యూ …

సిపీఎస్ విధానం వెంటనే రద్దు చేయాలి

టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రవిచంద్ర జనం సాక్షి,చెన్నారావుపేట మండల కేంద్రంలో నిర్వహించబడిన టీఎస్సీపీఎస్ఈయూ అత్యవసర సమావేశంలో హాజరైన రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు రవిచంద్ర గారు మాట్లాడుతూ …

జూలపల్లి పెద్దమ్మ ఆలయంలో చోరీ

కమాన్‌పూర్, జనంసాక్షి, అక్టోబర్ 07 : పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలంలోని జూలపల్లి గ్రామంలో మల్లిఖార్జున నగర్ లో గల పెద్దమ్మ తల్లి అలయంలో శుక్రవారం రాత్రి …

వనపర్తిని పునర్నిర్మాణం చేస్తున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల ఓరియంటేషన్ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ వనపర్తి బ్యూరో అక్టోబర్07 (జనంసాక్షి) వనపర్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల మొదటి …

గుండెపోటుతో వ్యక్తి మృతి

ఇటిక్యాల (జనంసాక్షి) అక్టోబర్ 7 : మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామంలో గుండెపోటుతో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు …

టిఆర్ఎస్ నాయకున్ని పరామర్శించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధు

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 07 : వైరల్ ఫీవర్ తో బాధపడుతూ హైదరాబాద్ లోని సిటీ న్యూరో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కన్నాల మాజీ …

ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పరామర్శలు

జనంసాక్షి, రామగిరి, అక్టోబర్ 07 : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల, ముస్త్యాల గ్రామాల్లో పలు కుటుంబాలను మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పరామర్శించారు. అనారోగ్యంతో …