వార్తలు

కళ్లకు గంతలు కట్టుకొని కార్మికుల నిరసన

టేకులపల్లి,అక్టోబర్ 7( జనం సాక్షి ): మధ్యాహ్న భోజన కార్మికులు 10వ రోజు సమ్మె లో భాగంగా శనివారం కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. తమ …

కాంగ్రెస్ పార్టీ భువనగిరి పట్టణ మహిళా అధ్యక్షురాలిగా కాల్య స్వాతి..

భువనగిరి టౌన్ (జనం సాక్షి):– భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా కాలియా స్వాతి గారిని నేడు రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు నియామకం …

నిరాహార దీక్ష చేస్తున్న ఆశా కార్యకర్తలు

టేకులపల్లి, అక్టోబర్ 7( జనం సాక్షి ): 13వ రోజు ఆశా వర్కర్ల సమ్మె లో భాగంగా శనివారం ఆశా కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ …

వైయస్సార్ ఫంక్షన్ హాల్ లో వాగ్దేవి కాలేజ్ ఫ్రెండ్షిప్ డే వేడుకలు…….

భువనగిరి టౌన్ (జనం సాక్షి):– శ్రీ వాగ్దేవి జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు, భువనగిరి లోని వైయస్సార్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగాయి. ఈ …

ముఖ్యమంత్రి కెసిఆర్ హయంలోని గ్రామాల అభివృద్ధి

తూప్రాన్ సెప్టెంబర్ 7( జనం సాక్షి )::: గ్రామాలు అభివృద్ధి చెందుతేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు లేనని గ్రామాలు ముఖ్యమంత్రి కేసీఆర్ లోని జరిగాయని మెదక్ జడ్పీ …

రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కి వినతిపత్రం అందచేసిన బిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులు.

రఘునాథ పాలెం అక్టోబర్ 07 (జనం సాక్షి) తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొని జైళ్లకు వెళ్లి కేసులు పాలైనా బంగారు తెలంగాణ లో కేసీఆర్ బాటలో నడుస్తున్నామని …

మహబూబాబాద్ డిపో కు అవార్డుల వర్షం

మహబూబాబాద్ బ్యూరో-అక్టోబర్7(జనంసాక్షి) రాఖీ, శ్రావణమాస స్పెషల్ ఛాలెంజ్ లలో మహబూబాబాద్ మొదటిస్థానంలో నిలిచిందని డిపి మేనేజర్ ఎం శివ ప్రసాద్ తెలిపారు. గత డిపో మేనేజర్ విజయ్ …

గ్రామస్థుల సమిష్టి కృషితోనే గ్రామ అభివృద్ధి

ఎంపీపీ జి. స్నేహ ఇటిక్యాల (జనంసాక్షి) అక్టోబర్ 7 : గ్రామ ప్రజలందరికీ సహకారంతోనే గ్రామ అభివృద్ధి జరుగుతుందని ఎంపీపీ స్నేహ అన్నారు. శనివారం మండల పరిధిలోని …

మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులను సన్మానించిన…. ది గ్రీన్ అండ్ సీడ్స్ అసోసియేషన్ సభ్యులు.

తాండూరు అక్టోబర్ 7(జనంసాక్షి) మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులను ది గ్రీన్ అండ్ సీడ్స్ మార్చండి అసోసియేషన్ సభ్యులు ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించారు .శనివారం …

ఈనెల 18న జరిగే రైతు భరోసా సభను విజయవంతం చేయండి

-బిఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు కేశవ్ రావు ఇటిక్యాల (జనంసాక్షి) అక్టోబర్ 7 : ఈనెల 18న మానవపాడు మండల కేంద్రంలో జరిగే రైతు భరోసా సభను …