వార్తలు

సీతారాముల కళ్యాణం కమనీయం

ఇటిక్యాల (జనంసాక్షి) అక్టోబర్ 7 : మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శనివారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పునర్వసు నక్షత్రం …

శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లోకి చేరికలు జనంసాక్షి, రామగిరి అక్టోబర్ 7 :

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిళ్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపిటిసి, సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఊట్ల గోపాల్ …

మాయ మాటలు చెప్పి పెళ్లిచేసుకుని వదిలేశాడు -నాకు న్యాయం చేయాలంటూ సునీత ఆవేదన

మహబూబాబాద్ బ్యురో-అక్టోబర్7(జనంసాక్షి) మాయమాటలు చెప్పి నమ్మించి ప్రేమిస్తున్నానని కేసముధ్రం మండలానికి చెందిన సందీప్ గౌడ్ మూడేళ్లు సహజీవనం చేసి గత మూడు నెలల కింద పెళ్లి చేసుకుని …

అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించిన – శాసన సభ్యుడు డిఎస్ రెడ్యానాయక్

సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం. డోర్నకల్, సెప్టెంబర్-6, జనం సాక్షి న్యూస్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించిన డోర్నకల్ …

20 కోట్లతో ఆకేరు వాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణాన్ని శంకుస్థాపన చేసిన – ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్.

డోర్నకల్ నియోజవర్గం అభివృద్ధి బిఆర్ఎస్ తోనే సాధ్యం. డోర్నకల్ /సీరోల్, సెప్టెంబర్-6, జనం సాక్షి న్యూస్ : సీఎం హయాంలోనే అభివృద్ధి సాధ్యంమని డోర్నకల్ శాసనసభ్యుడు డిఎస్ …

కరీమాబాదులో ఫిబ్రవరి 11, 12, 13, 14 తేదీలలో బొడ్రాయి పున ప్రతిష్టాపన

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 07 (జనం సాక్షి) కరీమాబాద్ వరంగల్ లో కొమ్మిని రాజేందర్ అధ్యక్షతన బొడ్రాయి పునప్రతిష్ట కార్యక్రమం 2024 సంవత్సరం ఫిబ్రవరి 11 12 …

ఎంపికైన కానిస్టేబుల్ లను అభినందించి, సన్మానించిన ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎన్ బిఆర్ చైర్మన్ సిద్ధార్థ

కానిస్టేబుల్ తుది రాత పరీక్షల ఫలితాలలో సత్తా చాటిన ఎన్.బి.ఆర్ ఫౌండేషన్ విద్యార్ధులు… మిర్యాలగూడ, అక్టోబర్ 7.జనం సాక్షి. తెలంగాణరాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి (టీ.ఎస్‌.ఎల్‌.పీ.ఆర్‌.బీ) …

మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయం

వనపర్తి బ్యూరో అక్టోబర్07 (జనంసాక్షి) వనపర్తి జిల్లా కేంద్రంలోని 10వ వార్డు లో గుజ్జుల బాలస్వామి శనివారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నియోజకవర్గ ఎన్నికల …

మృతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందించిన బి ఆర్ ఎస్ యువ నాయకులు గట్టు నిఖిల్.

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం (జనం సాక్షి) న్యూస్ తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో గుండెపోటుతో మరణించిన యాట గోవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించి 50కిలోల బియ్యంతో …

మిషన్ భగీరథ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి యాదాద్రి భువనగిరి జిల్లా

తుర్కపల్లి మండలం జనం సాక్షి న్యూస్.. శుక్రవారం రోజున తుర్కపల్లి మండలంలో గల మిషన్ భగీరథ జి ఎల్ బి ఆర్ పంప్ హౌస్ ముందు నిరసన …