వార్తలు

విద్యార్థులకు అల్పాహార పథకం తో విద్యా వ్యవస్థలో మరో విప్లవానికి నాంది.

సీఎం అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి బ్యూరో అక్టోబర్06 (జనంసాక్షి) ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట …

రాజంపేట్ న్యూస్

పోలీస్ ఉద్యోగానికి ఎంపికైన ఆణిముత్యాలు రాజంపేట్ అక్టోబర్ 5 జనంసాక్షి రాజంపేట్ మండలంలోని ఆయా గ్రామాల విద్యార్థులు పోలీస్ ఉద్యోగానికి ఎంపిక ఎల్లాపూర్ తండా సంగి వెన్నెల, …

మృతుని కుటుంబాలకు అండగా ఉంటాం

నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రమోద్ రెడ్డి వనపర్తి బ్యూరో అక్టోబర్ 06 (జనంసాక్షి) మృతుని కుటుంబానికి ఎల్లపుడు అండగా ఉంటామని నియోజకవర్గ ఎన్నికల సమన్వయ …

బతుకమ్మ చీరలు, యువతకు క్రీడా సామాగ్రి కిట్ల పంపిణీ

ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీపీ, జడ్పిటిసి. చిన్నంబావి అక్టోబర్ 6 జనం సాక్షి చిన్నంబావి మండల కేంద్రంలోని కొప్పునూరు, బెక్కెం, పెద్ద మారు గ్రామాలలో బతుకమ్మ చీరల …

తెలంగాణ ఆడపడుచులకు సర్కారు సారే 7వ, 25 వార్డులో బతుకమ్మ చీరల పంపిణీ నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్ రెడ్డి

వనపర్తి బ్యూరోఅక్టోబర్ 06 (జనంసాక్షి) తెలంగాణ ఆడపడుచులకు సర్కార్ తరపున ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరల పేరున సార పంపడం జరుగుతుందని నియోజకవర్గం ఎన్నికల సమన్వయకర్త ప్రమోద్ …

ఓరుగల్లు నగరంలో కేటీఆర్ సుడిగాలి పర్యటన-

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన! 900 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.. ఫోటో రైటప్ : అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్న మంత్రి కేటీఆర్.. వరంగల్ ప్రతినిధి: అక్టోబర్ 06(జనం …

దేవరకొండలో ఇప్పటివరకు ‘ ఆర్ ‘ … ‘ బి ‘లదే గెలుపు.

దేవరకొండ అక్టోబర్ 6 జనం సాక్షి దేవరకొండ శాసనసభ నియోజకవర్గం 1978లో ఎస్టీలకు రిజర్వు కాబడింది.అప్పటినుండి ఇప్పటివరకు 11 సార్లు సాధారణ ఎన్నికలు జరగగా, ఒకసారి ఉప …

ముఖ్యమంత్రి అల్పాహర పథకం అద్భుతం – పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్‌

జనంసాక్షి , మంథని : మన భవిష్యత్‌ తరాల బాగు కోసమే సీఎం కేసీఆర్‌ గొప్ప పథకాలు అమలు చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట …

జూలపల్లి లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల భారీ ర్యాలీ – గడప గడపకు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డుల పంపిణీ

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని జూలపల్లి గ్రామం లో ఏఐసీసీ సెక్రెటరీ, మంథని ఎమ్మెల్యే, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల …

మత్స్యకారుల అభ్యున్నతే సర్కారు లక్ష్యం – పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్‌

జనంసాక్షి, మంథని : రాష్ట్రంలోని మత్స్యకారుల అభ్యున్నతే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లా …