వార్తలు

దేవరకొండలో ఇప్పటివరకు ‘ ఆర్ ‘ … ‘ బి ‘లదే గెలుపు.

దేవరకొండ అక్టోబర్ 6 జనం సాక్షి దేవరకొండ శాసనసభ నియోజకవర్గం 1978లో ఎస్టీలకు రిజర్వు కాబడింది.అప్పటినుండి ఇప్పటివరకు 11 సార్లు సాధారణ ఎన్నికలు జరగగా, ఒకసారి ఉప …

ముఖ్యమంత్రి అల్పాహర పథకం అద్భుతం – పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్‌

జనంసాక్షి , మంథని : మన భవిష్యత్‌ తరాల బాగు కోసమే సీఎం కేసీఆర్‌ గొప్ప పథకాలు అమలు చేస్తున్నారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట …

జూలపల్లి లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల భారీ ర్యాలీ – గడప గడపకు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ కార్డుల పంపిణీ

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని జూలపల్లి గ్రామం లో ఏఐసీసీ సెక్రెటరీ, మంథని ఎమ్మెల్యే, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల …

మత్స్యకారుల అభ్యున్నతే సర్కారు లక్ష్యం – పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్‌

జనంసాక్షి, మంథని : రాష్ట్రంలోని మత్స్యకారుల అభ్యున్నతే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లా …

ఫోటో రైట్ అప్: చొప్పదండిలో పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు

పంట నష్టపరిహారం 24 గంటల్లో చెల్లించాలి -చొప్పదండిలో పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన రైతులు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ …

అల్పాహార స్కీంను ప్రారంభించిన విద్యార్థులకు పూరీలు కిచిడి వడ్డిచ్చిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

అల్పాహార స్కీంను ప్రారంభించిన విద్యార్థులకు పూరీలు కిచిడి వడ్డిచ్చిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ జోగిపేట బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల …

భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీలో రెండు కోట్ల 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న దుకాణ సముదాయం ( షాపింగ్ కాంప్లెక్స్ ) నిర్మాణం

భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీలో రెండు కోట్ల 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న దుకాణ సముదాయం ( షాపింగ్ కాంప్లెక్స్ ) నిర్మాణం భూమి పూజ చేసిన …

ముఖ్యమంత్రి అల్పాహారం” పథకాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ.

ముఖ్యమంత్రి అల్పాహారం” పథకాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ. రఘునాథ పాలెం అక్టోబర్ 06(జనం సాక్షి) రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేసీఆర్ సర్కారు దసరా కనుకగా …

కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే తరిమి కొడతాం – ఝాన్సీ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే తరిమి కొడతాం – ఝాన్సీ రెడ్డి దేవరుప్పుల, అక్టోబర్ 06(జనం సాక్షి): పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఝాన్సీ రెడ్డి నిర్వహిస్తున్న …

అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి అల్పాహార కార్యక్రమాన్ని అశ్వారావుపేట ఎమ్మెల్యేమెచ్చా నాగేశ్వరరావు అశ్వారావుపేట …