వార్తలు

బడుగు బలహీనవర్గాల నేతలంటే అక్కసా?

మనసుతో ఆలోచించి ఉంటే ఎమ్మెల్సీలను ఆమోదించేవారు గవర్నర్‌ తమిళిసై ఆ పదవికి అర్హురాలు కారు : మంత్రి కేటీఆర్‌ ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తులనే ఎమ్మెల్సీలుగా కేబినెట్‌ …

కృష్ణా నీటి వాటా తేల్చండి..

` పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి ` ఖాళీ చేతులతో వచ్చి ఖాళీ చేతులతో వెళ్లడం ప్రధాని మోడీకి అలవాటైంది ` తెలంగాణకు క్షమాపణ …

కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మరు

రాష్ట్రంలో కాంగ్రెస్ దే అధికారం * ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలో కాంగ్రెస్ గెలుపు టి పి సి సి కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి మిర్యాలగూడ, …

పేద విద్యార్థులకు అండగా ఉంటా :

ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పుట్లూరి రాజశేఖర్ రెడ్డి తిరుమలగిరి (సాగర్) సెప్టెంబర్ 26 (జనంసాక్షి): మండలంలోని పెద్దబాయితండ గ్రామపంచాయతీకి చెందిన జటావత్ ధర్మనాయక్ కుమార్తె జటావత్ అంజలి …

వికలాంగుల పెన్షన్ 10 వేలకు పెంచాలి

వికలాంగుల సంక్షేమం సాధికారత కోసం వికలాంగుల బంధు పథకం ప్రవేశపెట్టాలి అక్టోబర్ 9న ఛలో హైదరాబాద్ ఛలో హైదరాబాద్ కరపత్రం ఆవిష్కరణ ఎన్ పి ఆర్ డి …

2.50 లక్షల రూపాయల ఎల్ ఓ సి ని అందచేసిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 26 జనం సాక్షి. జోగులాంబ గద్వాల జిల్లా శాంతి నగర్ పట్టణంలో వడ్డేపల్లి మండలం జిల్లేడు దీన్నే గ్రామనికి చెందిన టి .లక్ష్మి …

29 న న్యాయవాదుల సహకార సంఘం డైరెక్టర్ల ఎన్నికలు

వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 26 (జనం సాక్షి) ఉమ్మడి వరంగల్ జిల్లా న్యాయవాదుల పరస్పర సహాయక సహకార సంఘంలోని 4 డైరెక్టర్ల స్థానాల ఎన్నికలు 29 న …

మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటనను విజయవంతం చేయాలి:- ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

దేవరకొండ సెప్టెంబరు 26 (జనం సాక్షి ) ఈనెల 29న దేవరకొండ నియోజకవర్గంలో జరిగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటనను విజయవంతం చేయాలని …

2222 కోట్ల నుంచి 711 కోట్ల వాటా!

సింగరేణి కార్మికులకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంస్థకు వచ్చిన నికర 2222 కోట్ల రూపాయల లాభం నుంచి 32 శాతంగా మొత్తం 711 కోట్ల రూపాయల …

ప్రభుత్వం భూమిలో అక్రమ కట్టడాన్ని నిలుపుదల చేయండి

ప్రభుత్వ ఆస్తులను కాపాడండి ప్రభుత్వం ఆస్తుల పరిరక్షణ కమిటీ డిమాండ్ నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్ : మున్సిపాలిటీ పరిధిలోని నర్సయ్య గూడెంలో సర్వేనెంబర్ 92 లో గల ప్రభుత్వ …