వార్తలు

ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ వనపర్తి బ్యూరో సెప్టెంబర్25 (జనంసాక్షి) ప్రజావాణి ద్వారా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని …

వీరాభిమన్యు యూత్ ఆధ్వర్యంలో అన్నదానం… భువనగిరి టౌన్ (జనం సాక్షి):– భువనగిరి పట్టణంలోని శివ మట్టం నందు వీరాభిమన్యు యూత్ ఆధ్వర్యంలో గణపతి వద్ద అన్నదాన కార్యక్రమం …

ఘననాధునికి ఘనమైన పూజలు రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : గణపతి నవరాత్రులను పురస్కరించుకొని 8వ రోజు విగ్నేశ్వరుడు భక్తుల నుండి విశేష పూజలు అందుకున్నాడు. స్థానిక భగత్ సింగ్ …

ఎమ్మెల్సీ అభ్యర్థులు తగిన అర్హతల్లేవ్‌ : తమిళి సై

హైదరాబాద్‌ : నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల పేర్లను తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర్‌రాజన్‌ తిరస్కరించారు. నామినేటెడ్‌ కోటాలో మంత్రి మండలి సిఫార్సు చేసిన పేర్లను ఆమె …

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్రాఫ్ దర్పన్ అవగాహన

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్రాఫ్ దర్పన్ అవగాహన చెన్నూర్ సెప్టెంబర్ 25 (జనం సాక్షి); కిష్టంపేట రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారి సాయికృష్ణ ఆధ్వర్యంలో రైతు …

ఐ ఎఫ్ టి యు జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్.కె ముస్తారు పాష మూడవ వర్ధంతి

చెన్నూర్ ,సెప్టెంబర్ 25 (జనం సాక్షి); విప్లవోద్యమ కార్మిక నేత విప్లవ శ్రామిక వర్గ పక్షపాతి ఐ ఎఫ్ టి యు జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్.కె …

ఆర్య వైశ్యులు కార్పొరేషన్ డిమాండ్, ఆందోళన బెదిరింపు

డోర్నకల్ ప్రతినిధి సెప్టెంబర్ 25 జనం సాక్షి తెలంగాణలోని ఆర్య వైశ్య సంఘం తమ సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 30న …

టిఎస్ పిఎస్సి రద్దు చేయాలి —- బిఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.వి.గుణ……………… సోమవారం బిఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ …

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో వార్డుల అభివృద్ధి. మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ దీప_నర్సింలు. తాండూరు సెప్టెంబర్ 25(జనంసాక్షి) తాండూరు పట్టణం సాయిపూర్10వ వార్డులో ఎమ్మెల్యే రోహిత్_రెడ్డి ప్రత్యేక …

పశుసంవర్ధక శాఖ పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి మంత్రి డాక్టర్ పి మహేందర్ రెడ్డిని కలిసిన వికారాబాద్ జిల్లా ఉద్యోగుల సంఘం నాయకులు వికారాబాద్ రూరల్ …