వార్తలు

లంబోధరుడు కి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్యవిటల్ నాయక్. తాండూరు సెఫ్జెంబర్ 23(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ …

ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు.

ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం ఏర్పాటు. గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 23 జనం సాక్షి.ఫుట్బాల్ సీనియర్ క్రీడాకారుడు సంస్కార్ స్కూల్ కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి జన్మదిన సందర్భంగా …

కేసీఆర్ ను ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పంపించేది బీజేపీ నే-బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి

కేసీఆర్ ను ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పంపించేది బీజేపీ నే-బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి జనగామ ప్రతినిధి,జనంసాక్షి:భారత ప్రధానమంత్రి నరేంద్ర …

అత్యవసరంగా శంషాబాద్‌లో దిగిన ఖతార్‌ విమానం

 హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. ఖతార్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం దోహా నుండి నాగపూర్ …

ఉక్రెయిన్‌కు మరోసారి అమెరికా భారీ సాయం

వాషింగ్టన్‌,సెప్టెంబర్‌23 (జనంసాక్షి ) : రష్యా సైనికతో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు ఇప్పటికే అనేక   రూపాల్లో సాయం అందించిన అమెరికా మరోసారి భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. …

కెనడా ప్రధాని ట్రూడోకు తగ్గుతున్న ప్రజాదరణ  

ఒట్టావా,సెప్టెంబర్‌23 (జనంసాక్షి ) :  ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యలో భారత్‌ ప్రమేయం ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో …

స్విట్జర్లాండ్‌లో బురఖా నిషేధం

బెర్న్‌,సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి ) :  దేశంలో ముస్లిం మహిళలు ధరించే బురఖాలపై స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు బుధవారం స్విట్జర్లాండ్‌ పార్లమెంట్‌ దిగువ …

అమెరికాలో భారీగా పెరిగిన భారతీయ జనాభా

వాషింగ్టన్‌,సెప్టెంబర్‌23 (జనంసాక్షి ) :  అమెరికాలో నివసిస్తున్న భారతీయుల సంఖ్య ఏటికేటికి భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం యూఎస్‌లో దాదాపు 47 లక్షల మంది భారతీయలు ఉన్నారని జనాభా …

కాంగ్రెస్‌లో చేరుతున్న టిడిపి బ్యాచ్‌

ఒక్కొరొక్కరుగా చేరుతున్న నేతలు ఇప్పటికే తుమ్మల,సీతా దయాకర్‌ల చేరిక తరవాత జాబితాలో మైనంపల్లి తదితరులు బిజెపిలో ఉన్న నేతలకూ గాలం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న రేవంత్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌23(జనంసాక్షి): …

అభిమానులకు ప్రపంచకప్‌ ఫీవర్‌

స్పాన్సర్లను బట్టి మారుతున్న కప్‌ పేరు ముంబై,సెప్టెంబర్‌23(జనంసాక్షి): భారత్‌  వేదికగా ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్‌ జరగనుంది. ట్రోఫీ కోసం మొత్తం పది జట్లు పోటీ పడుతున్నాయి. రోహిత్‌ …