Main

నేటి ఐపీఎల్ మ్యాచ్ లు ఇవే…..

హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ముంబై వేదికగా …

చాంద్రాయణ గుట్టలో రౌడీషీటర్ దారుణ హత్య

హైదరాబాద్: పాతబస్తీ చాంద్రాయణ గుట్టలో గత అర్థరాత్రి రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యారు. రౌడీ షీటర్ చోర్ షకీల్ ను దుండగులు కత్తులతో దాడి హతమార్చారు. ఈ …

నేటి అర్థరాత్రి నుంచి సమ్మెలో 108 సిబ్బంది..

హైదరాబాద్: అత్యవసర వైద్యసేవలు అందించే 108 అంబులెన్స్‌కు సంబంధించిన ఉద్యోగులు గురువారం రాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నారు. గత నెలలోనే సమ్మె నోటీసు ఇచ్చిన సంగతి తె …

ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలి

 హైదరాబాద్ తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుపై తెలంగాణ ఎంపీలు రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ఎంపీ …

నేడు ఆర్టీసీ నేతలతో ఎండీ చర్చలు..

హైదరాబాద్: గుర్తింపు పొందిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఆ శాఖ ఎండీ సాంబశివరావుతో చర్చలు జరపనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుంది. తమ …

జుమ్మెరాత్ బజార్ లో కార్డన్ సెర్చ్..

హైదరాబాద్ : షాహినాథ్ గంజ్ పీఎస్ పరిధిలో జమ్మెరాత్ బజార్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. …

జేఎన్టీయూలో వందకోట్ల స్కాం : నారాయణ

   హైదరాబాద్: జేఎన్టీయూలో వంద కోట్ల స్కాం జరిగిందని సీపీఐ పొలిట్‌బ్యూరో సభ్యులు నారాయణ ఆరోపించారు. నేటి ఉదయం గవర్నర్ నరసింహన్‌ను ఆయన కలిసారు. అనంతరం నారాయణ …

శాఖలవారిగా సీఎం చంద్రబాబు సమీక్ష 

హైదరాబాద్: ఎపి కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. శాఖల వారిగా సీఎం చంద్రబాబు సమీక్ష చేస్తున్నారు. టిటిడి పాలకమండలి నుంచి తుడా ఛైర్మన్ ను తొలగించాలని నిర్ణయించారు. పౌరసరఫరాల …

నేడు సన్ రైజర్స్ మ్యాచ్.. 

హైదరాబాద్ : ఐపీఎల్ – 8లో భాగంగా నేటి సాయంత్రం చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. కాగా నేటి రాత్రి …

బాలుడిపై దూసుకెళ్లిన కారు..చిన్నారి మృతి

హైదరాబాద్: మన్సురాబాద్ లోని శ్రీనివాస కాలనీలో విషాదం నెలకొంది. బాలుడిపై నుంచి కారు దూసుకెళ్లడంతో అతను త్రీవంగా గాయపడి.. మృతి చెందాడు. మన్సురాబాద్ లోని శ్రీనివాస కాలనీలో సూర్య …