హైదరాబాద్: కేంద్రప్రభుత్వం తీసుకరానున్న రోడ్డు సేఫ్టీ బిల్లుకు వ్యతిరేకంగా నేడు దేశ వ్యాప్తంగా రవాణా కార్మిక సంఘాలు బంద్ కు పిలులు ఇచ్చాయి. బిల్లును వెనక్కితీసుకోవాలని కార్మిక …
హైదరాబాద్ : చాదర్ఘాట్లో మూసీనది పరిసరాల్లో వెలసిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పలుమార్లు ఖాళీ చేయాలని ఆక్రమణదారులకు నోటీసులిచ్చినా వినకపోవడంతో అధికారులు కూల్చివేతకు ఉపక్రమించారు. కూల్చివేతలు …
హైదరాబాద్: నేపాల్లో సంభవించిన భారీ భూకంప ప్రభావం దాదాపు 8 మిలియన్ల ప్రజలను ప్రభావితం చేసిందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. సుమారు 1.4 మిలియన్ల మంది నీరు, ఆహారం, …
హైదరాబాద్ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు మధ్యాహ్నం పంజాబ్లోని కన్నా, గోబిందఘర్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన దిల్లీ నుంచి రైలులో వస్తున్నారని స్థానిక …
హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో జరిగిన శేషాచలం ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎపి ప్రభుత్వం కేసు డైరీని కోర్టుకు సమర్పించింది. కేసు డైరీపై కోర్టు అసంతృప్తి …
హైదరాబాద్: ఎట్టకేలకు ‘మా’ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి. ఫలితాల వెల్లడిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సివిల్ కోర్టు చెప్పడంతో శుక్రవారం ఓట్ల లెక్కింపు చేయనున్నారు. …
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఆలస్యంపై మరోసారి హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎన్నికలు మీరు నిర్వహిస్తారా? లేక మేం జోక్యం చేసుకోవాలా.. అంటూ కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. వార్డుల …