Main

మున్సిపల్ కార్మికులకు పిఆర్సి ని అమలు చేయాలి.

జాతీయ బీసీ సంఘం సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి. తాండూరు నవంబర్ 10(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కార్మికులు విధులను బహిష్కరించి గత ఆరు …

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవతోనే ఇండ్ల రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం

ల్బీనగర్  ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి  ఎల్బీనగర్ నియోజకవర్గం లో ఎన్నో ఏండ్లుగా కొన్ని ప్రాంతాల్లో ఇండ్ల రిజిస్ట్రేషన్ సమస్యలను  ఐటి మున్సిపల్ శాఖ మంత్రులు …

డ్రైనేజీ పైపులైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం …

నూతన గ్రామపంచాయతీ వల్లన గ్రామాభివృద్ధి బషీరాబాద్

బషీరాబాద్ మండల పరిధిలో గురువారం రోజున కాశీం పూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మల్కాన్ గిరి గ్రామస్తులు మా గ్రామ పంచాయతీని కాశీం పూర్ గ్రామ …

ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ ఇరిగి రమేష్

ఎల్బీ నగర్( జనం సాక్షి  )  ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ ఇరిగి రమేష్ స్థానిక ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి …

ఘనపూర్ లో రెండు కోట్ల రూపాయలతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన

నందిగామలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు నవంబర్ 9 (జనం సాక్షి) ప్రభుత్వ విద్యా రంగంలో మన ఊరు మనబడి …

శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో ఎక్కడ రాజీకి చోటుండదు – ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ”

శేరిలింగంప‌ల్లి, నవంబర్ 09( జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి తాను కంకణబద్ధుడినై ముందుకు సాగుతున్నానని, రాజీకి ఎక్కడా చోటు ఉండబోదని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే …

మచ్చ బొల్లారం డివిజన్లో విద్యుత్ కొరత లేకుండా చేస్తా కార్పొరేటర్

అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ రాయల్ ఎంప్లాయిస్ కాలనీ తుర్కపల్లి ఎరుకల బస్తి గోపాల్ నగర్ వివిధ కాలనీ లోని విద్యుత్ సమస్య ఉండడంతో స్థానిక …

శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర తిమ్మప్ప స్వామి జాతర బ్రోచర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

మల్దకల్ నవంబర్ 9 (జనంసాక్షి) జోగులంబ గద్వాల్ మల్డకల్ మండలం కేంద్రంలోని శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర తిమ్మప్ప స్వామి దేవాలయ ప్రాంగణంలో వచ్చేనెల జరిగే తిమ్మప్ప …

అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం..

గంగారం మండలం పోనుగొండ్ల గ్రామంలో ఉన్నటువంటి పగిడిద్దరాజు దేవాలయంలో  మంగళవారం రాత్రి, కార్తీక పౌర్ణ పురస్కరించుకుని, మహిళలందరూ, సహస్ర దీపోత్సవ కార్యక్రమం నిర్వహించి,  దీపాలు వెలిగించి, పగిడిద్ద …