హైదరాబాద్

వర్గాల మధ్య విద్వేషాలు సృష్టిస్తే కఠిన చర్యలు

సంగారెడ్డి , ( జనంసాక్షి): ఇరువర్గాల మధ్య, కుల మతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. శుక్రవారం …

నేత్రపర్వంగా బద్రేశ్వరుని పల్లకిసేవ

తాండూరు (జనంసాక్షి): పట్టణ నడిబొడ్డున కోలువుదీరిన శ్రీబావిగి భద్రేశ్వర జాతర బ్రహ్మోత్సవాలలో బాగా ఐదురోజులపాటు బద్రేశ్వరుని పల్లకిసేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఇందులో బాగంగా నే మంగళవారం నుంచి శనివారం …

వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో ముగిసిన విచారణ

న్యూఢిల్లీ (జనంసాక్షి): వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. పూర్తి వివరణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వారం రోజుల గడువు కోరింది. కేంద్రం కోరిక మేరకు సుప్రీం …

వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి :ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

తాండూరు (జనంసాక్షి):వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం హైదరాబాద్ కోకపేట్ క్యాంపు కార్యాలయంలో ఎంపీడీవోలు, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ అధికారులు, …

దళపతి విజయ్ పై సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ

తమిళ వెట్రి క‌ళ‌గం అధినేత, న‌టుడు ద‌ళ‌ప‌తి విజయ్‌ పై ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వాజారీ చేసింది. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ …

10 వేల కుంభకోణం మీద మేం చెప్పిందే నిజం : కేటీఆర్

హైదరాబాద్‌ (జనంసాక్షి) : రేవంత్ చేసిన 10 వేల కుంభకోణం మీద తాము చెప్పిందే నిజమైందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. హెచ్‌సీయూ భూములపై రూ.10 …

క్రీడాకారులకు పుల్లెల గోపీచంద్ అభినందనలు

మల్కాజిగిరి,(జనంసాక్షి): జాతీయ వెటరన్ బాడ్మింటన్ క్రీడా పోటీల్లో అత్యుత్తమ  ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కార్యదర్శి, భారత్ బ్యాట్మింటన్  చీఫ్ కోచ్ పుల్లెల …

ఆమెను కొందరు ట్రోల్ చేయడం సమంజసం కాదు. ,

పవన్ కల్యాణ్ భార్యపై ట్రోలింగ్… ఘాటుగా స్పందించిన విజయశాంతి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్ లో జరిగిన అగ్ని …

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం..

  రేవంత్‌ సర్కార్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు న్యూ ఢిల్లీ – కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై రేవంత్‌ …

2030 నాటికి 200 మి.చ.అ. కమర్షియల్ స్పేస్ : మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : హైదరాబాద్ లో 2030 నాటికి 200 మిలియన్ చదరపు అడుగుల “గ్రేడ్ ఏ” కమర్షియల్ స్పేస్ ను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు …

తాజావార్తలు