హైదరాబాద్

గాజాలో మారణహోమం

` యుద్ధం మరింత ఉద్ధృతం.. ` గాజా సిటీలో ఇజ్రాయెల్‌ భూతల దాడులు షురూ గాజాస్ట్రిప్‌(జనంసాక్షి)గాజా నగరంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తతంగా మారాయి. కొన్ని రోజులుగా వైమానిక …

ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్‌ బరస్ట్‌

మెరుపు వరదలతో ఇళ్లు,రోడ్లు ధ్వంసం ` ప్రవాహంలో కొట్టుకుపోయిన ట్రాక్టర్‌ ` ఎనిమిది మంది కార్మికుల గల్లంతు ` సీఎం ధామికి మోదీ ఫోన్‌ డెహ్రాడూన్‌(జనంసాక్షి):ఉత్తరాఖండ్‌లో మరోసారి …

అల్ల‌రి చేస్తోంద‌ని బాలిక త‌ల‌పై కొట్టిన ఉపాధ్యాయుడు

          సెప్టెంబర్ 16 (జనం సాక్షి):హైద‌రాబాద్ : ఓ ఉపాధ్యాయుడి నిర్వాకం బాలిక‌ను ప్ర‌మాద‌క‌ర స్థితిలోకి నెట్టింది. అల్ల‌రి చేస్తోంద‌ని ఆ …

తినడానికి బియ్యం కూడా లేవు

            సెప్టెంబర్ 16(జనం సాక్షి ):హైద‌రాబాద్ : వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ‌లో ప‌ని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు …

రైల్వే రిజర్వేషన్‌ విధానంలో మరో కీలక మార్పు..

` అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి న్యూఢల్ల్‌ీి(జనంసాక్షి):రిజర్వేషన్‌ విధానానికి సంబంధించి రైల్వే బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సాధారణ రిజర్వేషన్‌ టికెట్లకూ ఆధార్‌ అథెంటికేషన్‌ను …

అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతాం

` నా ఆధ్వర్యంలో అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే లక్ష్యం ` నాగమల్లయ్య హత్యను తీవ్రంగా ఖండిరచిన ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే తమ లక్ష్యమని …

అకస్మాత్తు వరదలు.. నాలాల కబ్జా వల్లే

` నగరంలో అనేక చోట్ల ఇలాంటి ఆక్రమణలతోనే ప్రమాదాలు ` కొట్టుకుపోయిన ఇద్దరికి రూ.5లక్షల చొప్పునపరిహారం ` మాగంబస్తీలో రంగనాథ్‌, కలెక్టర్‌ హరిచందన పర్యటన హైదరాబాద్‌(జనంసాక్షి):భారీ వర్షం …

ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలం

` దీపావళిలోగా రూ.1200 కోట్ల బకాయిలు విడుదలకు ప్రభుత్వం హామీ ` ఫీజురియింబర్స్‌మెంట్‌ రేషనలైజేషన్‌కు కమిటీ: భట్టి ` బంద్‌ను ఉపసంహరించుకున్నట్లు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాల …

 జార్ఖండ్‌ మావోయిస్టు పార్టీకి భారీ నష్టం

` ముగ్గురు మావోయస్టుల మృతి ` మృతుల్లో కేంద్రకమిటీ సభ్యుడు సహదేవ్‌ రాంచీ(జనంసాక్షి):మావోయిస్టులకు మరో భారీ ఎదుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన ముగ్గురు మావోయిస్టులను రaార్ఖండ్‌లో …

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌,హెల్త్‌ కార్డులు

` అక్రిడేషన్‌ కార్డులపై విధివిధాలు రూపొందించాలి ` అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి ఆదేశం హైదరాబాద్‌(జనంసాక్షి):ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం …