హైదరాబాద్

అన్నదాతలకు అండగా ఉంటాం

` మున్సిపాలిటీలలో మహిళా సంఘాలకు 5వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ` రైతులు, పేదల కోసం 1.21 లక్షలకు ఖర్చు చేసాం ` రాబందులను దరిదాపుల్లోకి …

ప్రతీ ఆస్పత్రిలో కీమోథెరపీ సెంటర్

` ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 109 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేశాం ` ప్రతి నిరుపేద కుటుంబానికి నాణ్యమైన విద్య, వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: …

మేడారంలో సరికొత్త శకం

` వనదేవతలకు కొత్తశోభ ` నూతన గద్దెలపై కొలువుదీరిని సమ్మక్క సారలమ్మలు ` అట్టహాసంగా మేడారం గద్దెలు, ఆలయ ప్రాంగణం పునఃప్రారంభం ` ఆసియాలోనే అతి పెద్ద …

సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హననానికి పాల్పడితే కఠిన చర్యలు

షాద్ నగర్ : సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల హనణానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవనీ షాద్ నగర్ డిసిపి సి.శిరీష అన్నారు. సోమవారం నాడు జనంసాక్షి …

బీజాపుర్‌లో ఎన్‌కౌంటర్‌

` ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టుల మృతి చర్ల(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో శనివారం ఎన్‌కౌంటర్‌ జరిగింది. జిల్లాలోని జాతీయ ఉద్యానవనంలో మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య ఎదురు …

వనజాతరకు వేళాయే..

` జనవరి 28 నుండి 31వరు మేడారం జాతర కాకతీయ రాజుతో పోరాడి నేలకొరిగిన కోయరాజులు నాటినుంచే మేడారం జాతరకు శ్రీకారం ములుగు(జనంసాక్షి):రెండేళ్లకోమారు జరిగే మేడారం జాతర …

సికింద్రాబాద్‌ అస్తిత్వం దెబ్బతీసేందుకు కుట్ర

` ప్రభుత్వ చర్యలపై పోరాటం ఆపేది లేదు ` మండిపడ్డ బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ `బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్‌(జనంసాక్షి):హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ కు ఎంతో …

మళ్లీ వందేభారత్‌ను ప్రారంభించిన మోదీ

కోల్‌కతా(జనంసాక్షి):భారత్‌లో తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో జరిగిన కార్యక్రమంలో ఈ అధునాతన రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. …

ఇరాన్‌ అల్లర్ల వెనుక ట్రంప్‌

` దేశంలో నిరసనలకు, ప్రాణ నష్టానికి ఆయనే కారణం ` ఇటీవల ఆందోళనల వెనుక అమెరికా కుట్ర ` ఇరాన్‌ను అణచివేయడం, ఆధిపత్యం చలాయించడం వారి లక్ష్యం …

ఐపీఎస్‌ అధికారుల బదిలీ

20 మందిని స్థానచలనం చేస్తూ సీఎస్‌ ఉత్తర్వులు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు …