తెలంగాణ

చౌటుప్పల్‌లో దొంగల అరెస్ట్‌

నల్లగొండ, జనంసాక్షి: జిల్లాలోని చౌటుప్పల్‌లో ఐదుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి 10 తులాల బంగారం, ఇండికా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు …

హోంమంత్రి సబితను కలిసిన మంత్రులు

హైదరాబాద్‌: హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని పలువురు మంత్రులు ఆమె నివాసంలో ఈ ఉదయం కలిశారు. సబితపై సీబీఐ ఛార్జిషీట్‌ నేపథ్యంలో మంత్రులు జానారెడ్డి, వట్టివసంత్‌కుమార్‌ ఆమెతో చర్చించారు. …

సిటీ పోలీసుల్లో టీడీపీ ఏజెంట్లు: దానం నాగేందర్‌

హైదరాబాద్‌, సిటీ పోలీసుల్లో టీడీపీ ఏజెంట్లు ఉన్నారని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. కొంతమంది టీడీపీ ఏజెంట్లే తనపై కేసులు  పెట్టారని ఆయన పేర్కొన్నారు. తాను ఏ …

అగ్ని ప్రమాదంలో పది గుడిసెలు దగ్ధం

ఖమ్మం, జనంసాక్షి: వేలేరుపాడు మండలం రేపాకగొమ్ములో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంలో పది గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్నత అగ్నిమాపక సిబ్బంది …

సీఎం కిరణ్‌తో భేటీకానున్న మంత్రులు కన్నా, ధర్మాన

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌తో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితి, జగన్‌ ఆస్తుల కేసు ఛార్జీషీటులో సబితా …

ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం

హైదరాబాద్‌, జనంసాక్షి: విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఎల్బీనగర్‌లో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశాడు. పలు వాహనాల టైర్లలో గాలి తీశారు. పెంచిన విద్యుత్‌ …

‘విద్యుత్‌ సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం’

హైదరాబాద్‌,జనంసాక్షి: విద్యుత్‌ సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని వామపక్షాల నేతలే తేల్చిచెప్పారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని పేర్కొన్నారు. ప్రజల స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి, మంగళవారం స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ  కూడా 26 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుంది.

కరెంట్‌ కోతలను నిరసిస్తూ పరిశ్రమల మూసివేత

కరీంనగర్‌, జనంసాక్షి: విద్యుత్‌ సమస్యలపై వామపక్షాలు తలపెట్టిన బంద్‌కు నిరసనగా జిల్లా వ్యాప్తంగా 10 పరిశ్రమలను మూసివేశారు. పరిశ్రమలను మూసివేసి కార్మికులు తమ నిరసనను వ్యక్తం చేశారు. …

పాలమూరు జిల్లాలో వామక్షాల ఆందోళన

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: మంగళవారం ఉదయం నుంచే జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌, టీడీపీ, బీజేపీ, వామపక్షాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బస్సు డిపోళ ఎదుట, రోడ్లపై కార్యకర్తలు బైఠాయించి …