తెలంగాణ

సెంట్రల్‌ వర్సిటీలో ‘డిజైన్‌’ భవనానికి శంకుస్ధాపన చేసిన మంత్రి ఆనంద్‌శర్మ

హైదరాబాద్‌,జనంసాక్షి: గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సీటీలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ భవనానికి కేంద్ర మంత్రి ఆనంద్‌శర్మ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి …

రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభించిన బలరాంనాయక్‌

వరంగల్‌, జనంసాక్షి: కె. సముద్రంలో కేంద్ర మంత్రి బలరాంనాయక్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, మానోతు కవిత, మాజీ మంత్రి …

తెదేపా గెలుపు చారిత్రక అవసరం: చంద్రబాబు

హైదరాబాద్‌ : తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రాంతీయ పార్టీగా అవతరించిన తెదేపా దేశ రాజకీయాల్లోనూ …

మంత్రులను అడ్డుకున్న ఐకేపీ యానిమేటర్లు

వరంగల్‌ : కేశసముద్రంలో ఆర్‌వోబీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బలరాం నాయక్‌, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. తమ  సమస్యలు పరిష్కరించాలంటూఐకేపీ యానిమేటర్లు మంత్రులను అడ్డుకున్నారు. …

వడదెబ్బ మృతులపై ముఖ్యమంత్రికి హరీష్‌రావు లేఖ

హైదరాబాద్‌ : వడదెబ్బ మృతులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి తెరాస నేత హరీష్‌రావు లేఖ రాశారు. ఎండలను ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. మృతుల …

సీఎంకు టీఆర్‌ఎస్‌ నేత హరీష్‌రావు లేఖ

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి టీఆర్‌ఎస్‌ ఎల్‌పీ ఉప నేత హరీష్‌రావు లేఖ రాసారు. ఎండ తీవ్రతను ప్రకృతి విపత్తుగా ప్రకటించాలన్నారు. సింగరేణి కార్మికులకు సెలవులు …

అధిష్ఠానం పెద్దల భిన్న ప్రకటనల వల్లే ఇబ్బందులు

పొన్నం హైదరాబాద్‌ : అధిష్ఠానం పెద్దల భిన్న  ప్రకటనల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఇబ్బందులు ఎదురువుతున్నాయని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. నేతల వలసల వల్ల పార్టీల …

మరో 48 గంటల పాటు రాష్ట్రంలో వడగాలులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో రాగల48 గంటల వరకు వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని భాతర వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పశ్చిమ, వాయువ్వ దిశల నుంచి వీస్తున్న …

మోనోశాంటోకు వ్యతిరేకంగా ప్రదర్శన

హైదరాబాద్‌ : జనవిజ్ఞాన వేదిక, దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో మోనోశాంటోకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించాయి. రాంనగర్‌ క్రాస్‌ రోడ్డు నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం …

తెలంగాణపై స్పష్టమైన వైఖరితోనే ఉన్నారు: యనమల

హైదరాబాద్‌ : తెలంగాణ అంశంపై తెలుగుదేశం స్పష్టమైన వైఖరితోనే ఉందని ఆ పార్టీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. దీనిపై అనవసర రాజకీయాలు తగవని …