తెలంగాణ

మాటీవీపై దాడి ఘటనలో కేసు నమోదు

హైదరాబాద్‌, జనంసాక్షి: మాటీవీపై దాడి చేసిన ఘటనలో జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం కేసు నమోదు అయ్యింది. సెక్షన్‌ 147,148,149,341,452,427 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. …

ఎనిమిది మంది నకిలీ మావోయిస్టుల అరెస్టు

ఖమ్మం, కొత్తగూడెంలో ఎనిమిది మంది నకిలీ మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారిలో ప్రైవేటు హాస్టల్‌ వార్డెన్‌, ఇద్దరు విద్యార్థులు ఉన్నారు.

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌,జనంసాక్షి: బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం రూ. 1300, కిలో వెండి రూ. 28,00 ధర తగ్గింది. నగరంలోని …

ప్రమాదవశాస్తు బావిలో పడ్డ బైక్‌: ఒకరు మృతి

వరంగల్‌, జనంసాక్షి: జాఫర్‌ఘడ్‌ మండలం వెంకటాపూర్‌లో ఈ రోజు బైక్‌ అదుపు తప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకుల్లో ఒకరు మృతి …

విధులు బహిష్కరించిన ఎంజీఎం పీజీ విద్యార్థులు

వరంగల్‌, జనంసాక్షి: గత మూడు నెలలుగా ప్రభుత్వం స్టైఫండ్‌ చెల్లించడం లేదంటూ ఎంజీఎం ఆసుపత్రిలోని పీజీ వైద్య విద్యార్థులు శనివారం ఆందోళన బాట పట్టారు. వారు విధులు …

జూన్‌ 2లోగా ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేస్తామన్న కన్వీనర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: జూన్‌ 2వ తేదీలోగా ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ఫలితాలు విడుదల చేస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ తెలిపారు. ఎంసెట్‌కు ఈ ఏడాది నుంచి రికార్డు స్థాయిలో నాలుగు …

స్కూలు బస్సు ఢీ: ఐదేళ్ల బాలుడి మృతి

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బహదూర్‌పల్లి ఇందిరమ్మకాలనీలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూలు బస్సు ఢీకొని ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతదేహంతో …

నేడు పాలమూరు జిల్లాలో కేసీఆర్‌ పర్యాటన

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: ఈ రోజు మహబూబ్‌నగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ పర్యటించనున్నారు. కరువు మండలాల్లో పర్యటించిన అనంతరం కేసీఅర్‌ జిల్లా కలెక్టర్‌తో నీటి ఎద్దడిపై సమీక్ష …

కొడుకు దాడిలో తల్లి మృతి

వరంగల్‌, జనంసాక్షి: జిల్లాలోని ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన బండారు సుగుణమ్మ, బిక్షమయ్య దంపతులపై కుటుంబకలహాల నేపథ్యంలో కొడుకు సూరయ్య దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి …

శ్రీరామ నవమికి 602 ఆర్టీసీ బస్సులు

భద్రాచలంపట్టణం, జనంసాక్షి: భద్రాచలంలో ఈనెల 19.20న జరిగే శ్రీరామ నవమి, స్వామివారి పట్టాభిషేకానికి ఆర్టీసీ తరపున ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు భద్రాచలం డిపో మేనేజరు జె. …