తెలంగాణ

నేను బొబ్బిలి పులినే దాసరి నారాయణరావు

హైదరాబాద్‌ : ఒక పథకం ప్రకారం తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని దాసరి నారాయణరావు అరోపించారు. నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. …

ధర్మాన, సబితా కస్టడీపై విచారణ వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీమంత్రులు ధర్మాన ప్రసాద్‌రావు, సబితా ఇంద్రారెడ్డి జ్యూడిషియల్‌ కస్టడీపై విచారణ వాయిదా పడింది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 19 …

ఓయూ విద్యార్థుల ర్యాలీ

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి అనుమతివ్వాలంటూ ఓయూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్‌సీసీ గేటు వద్ద పోలీసులు అడ్డుకోవటంతో విద్యార్థులు వారిపై రాళ్లు రువ్వారు. …

సీబీఐ మెమోపై విచారణ వాయిదా

హైదరాబాద్‌ : మాజీ మంత్రులు సబిత, ధర్మానలను జ్యుడీషియల్‌ కస్టడీకి పంపాలన్న సీబీఐ మెమోపై సీబీఐ కోర్టు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. సబిత, …

ఈయూ, టీఎంయూతో కార్మికశాఖ చర్చలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో కార్మికశాఖ చర్చలు చేపట్టింది బస్‌భవన్‌లో ఎంప్లాయిస్‌ యూనియన్‌, టీఎంయూ …

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : విపక్షాల ఆందోళన మధ్య శాసనసభ గురువారానికి వాయిదా పడిరది. రెండు సార్లు వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే తెలంగాణపై తీర్మానం కోరుతూ …

హత్యయత్నం కేసులో నిందితుల అరెస్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి): రామంతపూర్‌ కాంగ్రెస్‌ కార్పోరేటర్‌ పరమేశ్వర్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న కాంగ్రెస్‌ నేత యంజాల శ్రీధర్‌రెడ్డితో …

శాసనసభలో కొనసాగుతున్న తెరాస ఆందోళన

హైదరాబాద్‌ : తెలంగాణపై తీర్మానం కోరుతూ తెరాస ఎమ్మెల్యేలు శాసనసభలో అందోళన కొనసాగిస్తున్నారు. రెండు సార్లు వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభం కాగానే… తెరాస సభ్యులు …

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,200, 22 క్యారెట్ల 10 గ్రాముల …

సీమాంధ్ర దురహంకారం ప్రదర్శించిన సీఎం కిరణ్‌ కుమార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): మరోసారి మఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి సీమాంధ్ర దురహంకారం ప్రదర్శించాడు. నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని గత నాలుగు సంవత్సరాలుగా వడగళ్ల వానలతో …