తెలంగాణ

మా టీవీ కార్యాలయంపై టీవీ కళాకారుల దాడి

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌లోని మా టీవీ కార్యాలయంపై టీవీ కళాకారులు రాళ్లతో దాడి చేశారు, 2 కార్లలో వచ్చి అనువాద సీరియళ్లు నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ కార్యాలయంలోని …

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి డిమాండ్‌

హైదరాబాద్‌ జనంసాక్షి: ఉపాధ్యాయుల ముఖ్యమైన సమస్యలు పరిష్కారించాలిని డిమాండ్‌ చేస్తూ పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన కేంద్రాల్లో ఉపాధ్యాయులు ఉద్యమించాలిని రాష్ట్ర ఐక్య మూల్యాంకన కేంద్రాల్లో …

రాష్ట్ర బులియన్‌ మార్కెట్‌లోకి ‘రిద్ధిసిద్ధి’

హైదరాబాద్‌, జనంసాక్షి: దేశియ బులియన్‌ ట్రేడింగ్‌ సంస్థ రిద్ధిసిద్ధి బులియన్‌ ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లోకి అడుగు పెట్టింది. స్వల్ప విలువ గల బంగారం కడ్డీలను ఈ సంస్థ ఇ-కాయిన్స్‌ …

కూతుర్ని హత్యచేసి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి

హైదరాబాద్‌,జనంసాక్షి: హైదరాబాద్‌ షేక్‌పేటలోని వినాయక్‌నగర్‌లో ఓ తల్లి తన ఏడేళ్ల కుతుర్ని హత్యచేసి తానూ ఆత్యహత్యకు పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.

శ్రీనివాసరెడ్డికి మధ్యంతర బెయిల్‌ ఇవ్వొద్దని సీబీఐ కౌంటరు దాఖలు

హైదరాబాద్‌, జనంసాక్షి : ఓఎంసీ నిందితుడు శ్రీనివాసరెడ్డికి మధ్యంతర బెయిల్‌ ఇవ్వొద్దని సీబీఐ కౌంటరు దాఖలు చేసింది.

‘అమ్మహస్తం’ ఇబ్బందులపై టోల్‌ఫ్రీ నెంబరుకు ఫిర్యాదు చేయవచ్చు

హైదరాబాద్‌, జనంసాక్షి : మంత్రులు ఎవరూ తప్పు చేయలేదని తాము నమ్ముతున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మంత్రివర్గం రాజకీయపరమైన ఆరోపణలు తగవన్నారు. ‘అమ్మహస్తం’లో ఇబ్బందులపై వినియోగదారులు టోల్‌ …

దళిత క్రైస్తవుల హక్కులను పరిరక్షించాలంటూ డిమాండ్‌

సికింద్రాబాద్‌, జనంసాక్షి: దళిత, క్రైస్తవ రాజ్యాధికార రాష్ట్ర సదస్సు శుక్రవారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రంలోని వివిధ దళిత, క్రైస్తవ సంఘాల నాయకులు, …

టిఆర్‌ఎస్‌ పోలిట్‌బ్యూరో సమావేశం

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ భవన్‌లో టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అధ్యక్షతన ఆ పార్టీ పోలిట్‌ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఎన్నికల …

మైనారిటీ మంత్రం

జగన్‌ ప్రభావం తగ్గించేందుకు కాంగ్రెస్‌ యాక్షన్‌ ప్లాన్‌ రాష్ట్రానికి ముస్లిం, క్రైస్తవ మత ప్రముఖులు రాక? మైనారిటీలకు కాంగ్రెస్‌ ఒక్కటే రక్షణ ఇస్తుందన్న వాదన జగన్‌ ఓటేస్తే …

పెన్షన్‌ పెంచేందుకు పోరాటం; మంద కృష్ణ

హైదరాబాద్‌; వితంతువులకు , వృద్ధులకు పెన్షన్‌ పెంచేందుకు పోరాటం కొనసాగిస్తామని ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష్యుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా పెద్దెముల్‌ గ్రామ పంచాయితిలో …