తెలంగాణ
కూతుర్ని హత్యచేసి ఆత్మహత్యకు పాల్పడిన తల్లి
హైదరాబాద్,జనంసాక్షి: హైదరాబాద్ షేక్పేటలోని వినాయక్నగర్లో ఓ తల్లి తన ఏడేళ్ల కుతుర్ని హత్యచేసి తానూ ఆత్యహత్యకు పాల్పడింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.
శ్రీనివాసరెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కౌంటరు దాఖలు
హైదరాబాద్, జనంసాక్షి : ఓఎంసీ నిందితుడు శ్రీనివాసరెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కౌంటరు దాఖలు చేసింది.
తాజావార్తలు
- 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ ?
- తెలంగాణ రైజింగ్కు సహకరించండి
- డీలిమిటేషన్పై ఢల్లీిని కదలిద్దాం రండి
- మారిషస్ భారత్కు కీలక భాగస్వామి: ` ప్రధాని మోదీ
- పాక్లో రైలు హైజాక్ ..
- ఫిర్యాదుల వెల్లువ
- పెండిరగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
- ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి
- సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం
- ఏటీఎంలో చోరీ యత్నం..
- మరిన్ని వార్తలు