తెలంగాణ

వివిధ గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు

అసిఫాబాద్‌ : తన నియోజకవర్గంలో పలు గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే ఆత్రం సక్కు తెలిపారు. కెరమెరి మండలం కరంజివాడ నుంచి లెంజిగూడ గ్రామం వరకు …

చెరువు నిర్మాణానికి భూమి పూజ

అసిఫాబాద్‌ : మండలంలోని ఇటిక్యాల గ్రామంలో రూ, 21,62 కోట్ల జేబీఐసీ నిధులతో చేపట్టనున్న చెరువు నిర్మాణానికి ఎమ్మెల్యే ఆత్రం సక్కు భూమి పూజ చేశారు. చెరువు …

బాల విద్యామందిర్‌లో జాతీయగీతాలాపన

కాగజ్‌నగర్‌ : పట్టణ సహారా ఇండియా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయగీతాలాపన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని బాలవిద్యామందిర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహార ఇండియా …

రేపు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయేందుకు గాను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఎంపీలు, మాజీ ఎంపీలు …

సహారా ఇండియా ఆధ్వర్యంలో జాతీయగీతాలాపన

బెల్లంపల్లి పట్టణం : దేశవ్యాప్తంగా ‘భారత్‌ భావనా దివన్‌’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణంలోని ఏఎంసీ మైదానంలో జాతీయగీతాపన చేపట్టారు. దేశవ్యాప్తంగా ఐక్యతను పెంపొందించడానికి ఈ గీతాలాపన …

చెట్టును ఢీకొని ఒకరి మృతి

కాగజ్‌నగర్‌ :పట్టణంలోని కాపువాడ ప్రధాన రహదారిపై మోటారు సైకిల్‌పై వస్తున్న దుర్గం నామ్‌దేవ్‌ (24) ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొని అక్కడిక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ఉంది. ఈ …

అదుపుతప్పి ట్రాక్టర్‌ బోల్తా

బాలుడి మృతి ముగ్గురికి గాయాలు కమాన్‌పూర్‌, కరీంనగర్‌ : కరీంనగర్‌ జిల్లా కమాన్‌పూర్‌ మండలంలోని పేరేపల్లి నుంచి రొంపికుంట గ్రామానికి వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో …

అదుపుతప్పి ట్రాక్టర్‌ బోల్తా: ఇద్దరు మృతి

కమాన్‌పూర్‌, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా కమాన్‌పూర్‌ మండలంలోని పేరేపల్లినుంచి రొంపికుంట గ్రామానికి వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా , ముగ్గురికి తీవ్రగాయాలవడంతో వీరి …

సచివాలయం వద్ద రోడ్డు ప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: సచివాలయం ప్రధాన ద్వారం వద్ద ఓ వాహనం అదుపు తప్పి బారికేడ్లను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రధాన ద్వారం వద్ద పలువురు భద్రతా …

ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు చంద్రబాబుకు ఆహ్వానం

హైదరాబాద్‌, జనంసాక్షి: పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని చంద్రబాబుకు ఆహ్వానం లభించింది. లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ కార్యాలయం నుంచి తెదేపా అధినేత చంద్రబాబుకు అధికారికంగా …