తెలంగాణ

17న కానిస్టేబుళ్ల రాత పరీక్షలు

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : జిల్లాలోని పోలిస్‌ శాఖలో కానిస్టేబుళ్ల ఉద్యోగుల కోసం ఈ నెల 17న నిర్వహించే రాత పరీక్షకు జిల్లా పోలీస్‌ శాఖ అధికారులు …

ప్రత్యేక విజిలెన్స్‌ ద్వారానే రైతుల సమస్యలు పరిష్కారం

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : రాష్ట్రంలో రైతుల కోసం ప్రత్యేక విజిలెన్స్‌ను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంచందర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ …

23, 24 తేదీల్లో ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌

ఆదిలాబాద్‌, జూన్‌ 15 : జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌ను ఈ నెల 23న చేపట్టనున్నట్లు ఆ సంస్థ పిఓ …

‘జనం సాక్షి’ సర్వే నిజమైంది… పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయం

కరీంనగర్‌, జూన్‌ 15 (జనంసాక్షి) : ఉత్కంఠ భరితంగా సాగిన పరకాల ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) విజయం సాధించింది. పోలింగ్‌కు ముందు ‘జనం …

సోనియాకు శంకర్రావు లేఖ

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాలల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడానికి, కాంగ్రెస్‌ ఓటమికి కాంగ్రెస్‌ బాధ్యత కాదని, కిరణ్‌కుమార్‌ రెడ్డి వల్లే ఓటమి చవిచూశామని సీిఎంను, …

పరకాలలో టీఆర్‌ఎస్‌ విజయం

వరంగల్‌: పరకాల అసెంబ్లి స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బిక్షపతి గెలుపోందారు. అత్యంత ఉత్కంఠ రేపిన పరకాల ఫలితం బిక్షపతిని వరించింది. కొండా సురేఖ అత్యంత పోటి ఇచ్చినప్పటికి …

పరకాల ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ

వరంగల్‌: పరకాల విజయం ఎవరిని వరించనుంది అనేది ఉత్కంట నెలకొంది 18వ రౌండ్‌లో 556 ఓట్ల ఆధిక్యంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి బిక్షపతి సాగుతున్నారు. ప్రస్థుతం చివరి రౌండ్‌ …

పరకాల 17వ రౌండ్లో కొండా ముందంజ

వరంగల్‌: పరకాల అసెంబ్లి స్థానంలో 17వ రౌండుకి వచ్చేసరికి వైకాపా అభ్యర్థి కొండా సురేఖ 151ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.

పరకాలలో మళ్ళీ ముందంజలో టిఆర్‌ఎస్‌

వరంగల్‌: పరకాలలో 17వ రౌండులో ఆధిక్యంలో కొనసాగిన కొండా సురేఖ ఇప్పుడు మళ్ళీ టిఆర్‌ఎస్‌ పుంజుకుంది 283 ఓట్ల ఆధిక్యంలో బిక్షపతి కొనసాగుతున్నారు.

సకల జనుల హామీలు అమలుచేయండి

సింగరేణి సీఎండీకి డిమాండ్ల పత్రం అలక్ష్యం చేస్తే ఆందోళన తప్పదు : కోదండరాం హైదరాబాద్‌, జూన్‌ 14 (జనంసాక్షి) : సకల జనుల సమ్మెకాలంలో ఇచ్చిన హామీలను …