` కేబినెట్ కీలక నిర్ణయం హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అజారుద్దీన్ను ఎంపిక చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గతంలో …
` ప్రకటించిన తెలంగాణ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్బాబు హైదరాబాద్(జనంసాక్షి): అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై రేపు నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి …
` రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం ` సెప్టెంబర్లోగా స్థానిక ఎన్నికల నిర్వహణకు అంగీకారం ` అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం రేవంత్ …
` ఎన్నికల సంఘం, భాజపా కుమ్మక్కయ్యాయి ` తమ ఓట్లు దొంగిలిస్తే బిహార్ ప్రజలు సహించబోరు ` ‘ఓటర్ అధికార్ యాత్ర’లో రాహుల్ గాంధీ పట్నా(జనంసాక్షి): ‘ఓట్ …
` వీసా నిబంధనలు సవరిస్తున్న అగ్రరాజ్యం – ఇకపై అమెరికాలో నాలుగేళ్ల వరకే! – వీసాలపై ఎన్నాళ్లయినా అమెరికాలో ఉంటామంటే కుదరదని చెప్పిన హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం …
` 50కి.మీ మేర ట్రాఫిక్ జామ్ న్యూఢల్లీి(జనంసాక్షి):ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. పర్వత ప్రాంతాల్లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్లు మూసుకుపోయి, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం …