ముఖ్యాంశాలు

కేవలం పురుషులకే… నిబంధన ఎందుకు పెట్టారు?

` ఆర్మీ జడ్జి అడ్వకేట్‌ నియామకాల్లో లింగవివక్ష ` తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు న్యూఢల్లీి(జనంసాక్షి): భారత సైన్యంలోని జడ్జి అడ్వొకేట్‌ జనరల్‌ బ్రాంచి పోస్టుల్లో నియామకాల …

కాళేశ్వరం నివేదికపై ఏం చేద్దాం?

` కేటీఆర్‌, హరీశ్‌లతో కేసీఆర్‌ మంతనాలు ` ఫామ్‌హౌజ్‌లో తదితర అంశాలపై చర్చ గజ్వెల్‌(జనంసాక్షి):కాళేశ్వరం నివేదక తరవాత మాజీ సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ వరుసగా పార్టీ …

బనకచర్లపై భారత రాష్ట్ర సమితి ఎంపీల వాయిదా తీర్మానం

` పార్లమెంట్‌లో అదే రభస న్యూఢల్లీి(జనంసాక్షి):బనకచర్లపై భారత రాష్ట్ర సమితి ఎంపీలు మరోసారి రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఏపీలో నిర్మించే ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని అందులో …

ఉద్రిక్తతల మధ్య విపక్షాల ర్యాలీ

` బారికేడ్లు ఎక్కిన ఎంపీలు ` అడ్డుకుని బస్సుల్లో తరలించిన పోలీసులు ` స్పష్టమైన ఓటర్ల జాబితా ఇవ్వాలని రాహుల్‌ డిమాండ్‌ ` బిహార్‌ వ్యవహారం సహా …

పాతపద్దతిలోనే ‘పది’ పరీక్షలు

` 20 శాతం ఇంటర్నల్‌ మార్కులు కేటాయింపు ` విద్యాశాఖ వెల్లడి హైదరాబాద్‌,ఆగస్ట్‌11(జనంసాక్షి):పదో తరగతిలో ఇంటర్నల్‌ మార్కులు ఉన్నాయా? లేదా? అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, …

త్వరలో పీఏసీ భేటి

` 42 శాతం బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం ` త్వరలో బోర్డు, కార్పొరేషన్‌, డైరెక్టర్ల పోస్టుల నియామకం ` ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో …

నిండుకుండలా నాగార్జునసాగర్‌..

` 8 గేట్ల ద్వారా నీటి విడుదల నాగార్జునసాగర్‌(జనంసాక్షి): కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టులకు మళ్లీ వరద తాకిడి పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం …

పుతిన్‌తో ట్రంప్‌ భేటీలో జెలెన్‌స్కీ

` ఆహ్వానించనున్న అమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్‌(జనంసాక్షి):రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో భాగంగా ఈ నెల 15న అమెరికాలోని అలాస్కాలో దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రష్యా అధ్యక్షుడు …

‘మేక్‌ ఇన్‌ ఇండియా’తోనే ఆపరేషన్‌ సిందూర్‌ లక్ష్యం నెరవేరింది

` మన అద్భుతమైన సాంకేతికతతో పాకిస్తాన్‌ తోక ముడిచింది ` బెంగళూరులో మెట్రో మూడో ఫేజ్‌ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన బెంగుళూరు(జనంసాక్షి):పాకిస్థాన్‌ను మట్టికరిపించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌ …

ప్రజల ఆరోగ్యానికి కేంద్రం పెద్దపీట

` రేవంత్‌రెడ్డి ప్రభుత్వమైనా ఆయుష్మాన్‌ భారత్‌ను తెలంగాణలో ప్రవేశపెట్టాలి: కిషన్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి …