ముఖ్యాంశాలు

52,43,023 మంది ఓటర్లు

` మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుదిజాబితా ప్రకటన ` వీరిలో 25,62,369 మంది పురుష.. 26,80,014 మంది మహిళా ఓటర్లు ` నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో అత్యధికంగా …

కుంభమేళాకు మించి మేడారం జాతర

` రూ.250 కోట్లకుపైగా నిధులతో పనులు ` సీఎం రేవంత్‌ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ ` జాతర ఏర్పట్లపై మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, సీతక్క సమీక్ష …

అధికారిణుల పట్ల అసభ్యంగా రాయడం, కూయడం ఓ దుశ్చర్య

` సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి, రిటైర్డ్‌ లోకాయుక్తా జస్టిస్‌ బి సుదర్శన్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):రాజ్యాంగం హావిూ ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ అత్యంత విలువైనదని, సమాజానికి …

సీఎం రేవంత్‌ అసభ్యకర ఫోటోల దర్యాప్తుకు ‘సిట్‌’ ఏర్పాటు

` మహిళా ఐఏఎస్‌ అధికారిణిని కించపరుస్తూ వచ్చిన వ్యాఖ్యలపై కూడా దర్యాప్తు ` ఈ మేరకు డీజీపి శివధర్‌రెడ్డి ఉత్తర్వులు ` నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జన్నార్‌కు …

సంక్షేమ ఫలాలు ప్రతీ గడపకు చేరాలి

` అదే ప్రజాప్రభుత్వ లక్ష్యం ` రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌ సంక్రాంతి శుభాకాంక్షలు హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ …

ఢీ అంటే ఢీ..

` మా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతాం ` మమ్మల్ని ఆదేశించే నైతిక అధికారం అమెరికాకు లేదు ` ట్రంప్‌కు క్యూబా కౌంటర్‌ హవానా(జనంసాక్షి): అమెరికా …

కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్‌ రేప్‌

` రాజస్థాన్‌లోని బికనీర్‌ జిల్లాలో దారుణం జైపుర్‌(జనంసాక్షి): ఇంటినుంచి కళాశాలకు వెళుతున్న యువతిని అడ్డగించి ఆమెపై గ్యాంగ్‌ రేప్‌నకు పాల్పడిన ఘటన రాజస్థాన్‌లోని బికనీర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. …

కొన్ని షరతులపై మాత్రమే టికెట్‌ ధరలు పెంచుతామని చెప్పాం: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌ (జనంసాక్షి):టికెట్‌ ధరల పెంపు విషయంలో అంతా కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం సినిమా టికెట్‌ …

జిల్లాల పునర్విభజనకు విశ్రాంత న్యాయమూర్తితో కమిషన్‌

` అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయం: సీఎం రేవంత్‌ ` వాటిని సరిదిద్ది పాలనాపరమైన ఇబ్బందులు తొలగిస్తాం ` టీజీఓ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): …

మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం

` ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా భారత్‌లో మాత్రం స్థిరత్వం ` వైబ్రెంట్‌ గుజరాత్‌ ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ అహ్మదాబాద్‌ (జనంసాక్షి):ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్న సమయంలో …