ముఖ్యాంశాలు

నిబంధనలు తుంగలో తొక్కి ఇథనాల్‌ కంపెనీలకు అనుమతులు

` గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుమ్మక్కు రాజకీయాలపై సీఎం రేవంత్‌ సర్కార్‌ ఆగ్రహం ` అప్పటి పర్మిషన్ల వివరాలను బయటపెట్టిన ప్రభుత్వం ` ఫ్యూయల్‌ సాకుతో ‘పెట్టుబడిదారులకు’ …

కలుషిత ఆహారంలో కుట్రకోణం

` త్వరలో బయటపెడతాం ` బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం: మంత్రి సీతక్క హైదరాబాద్‌(జనంసాక్షి):హాస్టళ్లలో వరుస ఘటనల వెనక కుట్ర ఉన్నట్లు భావిస్తున్నామని సీతక్క అన్నారు. …

గురుకుల విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలి

` అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ` పిల్లల ఆహారంపై నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగాలు తొలగించేందుకూ వెనుకాడం ` తరచూ స్కూళ్లు, హాస్టళ్లను తనిఖీ చేయాలి ` …

దిలావర్‌పూర్‌ ‘ఇథనాల్‌’ రద్దు.. దిల్‌దార్‌ నిర్ణయం

` ప్రాణికోటికి, పర్యావరణానికి ముప్పు ఇథనాల్‌ రద్దు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమౌతుంది ` పెద్ద ధన్వాడ, చిత్తనూరులోనూ తొలగించాలని భారీగా డిమాండ్లు ` కాలుష్య పరిశ్రమలపై ప్రజాప్రభుత్వ …

ఢల్లీిలో సీఎం రేవంత్‌ కేంద్రమంత్రులతో వరుసభేటీలు

` ఇచ్చిన మాట ప్రకారం కులగణన ` రాహుల్‌ మాట మేరకు తెలంగాణలో విజయవంతం ` ఎఐసిసి సంవిధాన్‌ రక్షణ అభియాన్‌ కార్యక్రమంలో సిఎం రేవంత్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): …

ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కదిలిన ఊరూవాడా

నిర్మల్‌ (జనంసాక్షి) : ఇథనాల్‌ కంపెనీకి వ్యతిరేకంగా నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ దద్దరిల్లింది. చిన్నారులు, మహిళలు సహా వివిధ గ్రామాల ప్రజలు పెద్దఎత్తున రోడ్డెక్కారు. ప్రజాప్రతినిధులు, స్థానిక …

భోపాల్‌ కార్బైడ్‌ విషాదం అంతా ఇంతా కాదు

` గ్యాస్‌ లీకేజీ వల్ల మరణించింది 3780 ` 5 లక్షల మంది విషవాయువు బాధితులుగా మిగిలారు ` ఆ కాలుష్యం పీల్చినవారికి 50శాతం కడుపులోనే విషపదార్థాలు …

కాలుష్య పరిశ్రమలను తెలంగాణలో అనుమతించం

` కాలుష్య రహిత పరిశ్రమలకే ప్రాధాన్యత ` కొడంగల్‌లో ఏర్పాటు చేసిది ఫార్మాసిటీ కాదు ` అది ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ` వామపక్ష నేతలతో సీఎం రేవంత్‌ …

` మాహారాష్ట్రలో ఎన్డీఏ, ఝార్ఖండ్లో ఇండియా కూటమి

` రెండు రాష్ట్రాల్లోనూ అధికారం నిలబెట్టుకున్న పార్టీలు ` మహారాష్ట్రలో మహాయతి కూటమిదే అధికారం ` జార్ఖండ్‌లో మళ్లీ సత్తా చాటిన హేమంత్‌ సోరెన్‌ ` జార్ఖండ్‌లో …

ఎసిబి వలలో ఎస్ డిఎం

మహబూబాబాద్ (జనంసాక్షి) మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో ఎసిబి దాడి జరిగింది. ఈ క్రమంలో రూ.20 వేలు …

తాజావార్తలు